ఉప్పల్ టు రామప్ప..! అతి తక్కువ ధరతోనే TGSRTC టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి

By Maheshwaram Mahendra Chary, Telangana, Warangal, Hyderabad
Updated On Jul 02, 2025 04:02 pm IST

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఆలయాలను సందర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఉప్పల్ డిపో నుంచి వీకెండ్స్ లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి

1 / 6
<p>ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఆలయాలను సందర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఉప్పల్ డిపో నుంచి వీకెండ్స్ లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 02, 2025 04:02 pm IST

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఆలయాలను సందర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఉప్పల్ డిపో నుంచి వీకెండ్స్ లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.

2 / 6
<p>ప్రతి వీకెండ్ లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.ఇందులో భాగంగా స్వర్ణగిరి ఆలయం, వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, లక్నవరం, రామప్ప దేవాలయం చూపిస్తారు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 02, 2025 04:02 pm IST

ప్రతి వీకెండ్ లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.ఇందులో భాగంగా స్వర్ణగిరి ఆలయం, వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, లక్నవరం, రామప్ప దేవాలయం చూపిస్తారు.

3 / 6
<p>మెట్రో డీలక్స్ బస్సుల్లో జర్నీ ఉంటుంది. పెద్దలకు రూ. 830గా టికెట్ ధర ఉంటుంది.ఇక పిల్లలకు రూ. 450గా నిర్ణయించారు. <br> </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 02, 2025 04:02 pm IST

మెట్రో డీలక్స్ బస్సుల్లో జర్నీ ఉంటుంది. పెద్దలకు రూ. 830గా టికెట్ ధర ఉంటుంది.ఇక పిల్లలకు రూ. 450గా నిర్ణయించారు.

4 / 6
<p>ఆసక్తి గల ప్రయాణికులు <a href="https://www.tgsrtc.telangana.gov.in/" target="_blank">https://www.tgsrtc.telangana.gov.in/</a> వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను ముందస్తుగానే బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది. </p>(TGRTC Twitter) expand-icon View Photos in a new improved layout
Updated on Jul 02, 2025 04:02 pm IST

ఆసక్తి గల ప్రయాణికులు https://www.tgsrtc.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను ముందస్తుగానే బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది.

(TGRTC Twitter)

5 / 6
<p>ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 9959226140 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు సూచించారు. అంతేకాకుండా ముందుస్తుగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 02, 2025 04:02 pm IST

ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 9959226140 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు సూచించారు. అంతేకాకుండా ముందుస్తుగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

6 / 6
<p>ఈ ఒక్క ప్యాకేజీనే కాకుండా అరుణాచలంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు కూడా తెలంగాణ ఆర్టీసీ పలు ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వీటి వివరాలను కూడా అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 02, 2025 04:02 pm IST

ఈ ఒక్క ప్యాకేజీనే కాకుండా అరుణాచలంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు కూడా తెలంగాణ ఆర్టీసీ పలు ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వీటి వివరాలను కూడా అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!