Kazipet RMU : సిద్ధమవుతున్న కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ - త్వరలోనే ప్రారంభం..! ఈ ఫొటోలు చూడండి

Published on Mar 17, 2026 02:39 pm IST

తెలంగాణలోని కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ (RMU) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి.ఈ యూనిట్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి షేర్ చేశారు.

1 / 6
<p>తెలంగాణలోని కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ (RMU) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి.ఈ యూనిట్ త్వరలో ప్రారంభం కానుంది. <br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 17, 2026 02:39 pm IST

తెలంగాణలోని కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ (RMU) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి.ఈ యూనిట్ త్వరలో ప్రారంభం కానుంది.

2 / 6
<p>ఈ యూనిట్ పూర్తి కావటం ద్వారా రైల్వే సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా పారిశ్రామిక వృద్ధికి కూడా పెద్ద పీట వేయనుంది. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 17, 2026 02:39 pm IST

ఈ యూనిట్ పూర్తి కావటం ద్వారా రైల్వే సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా పారిశ్రామిక వృద్ధికి కూడా పెద్ద పీట వేయనుంది. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి.

3 / 6
<p>ఈ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం రూ. 521.36 కోట్లుగా ఉంది. ఇప్పటికే వేగంగా పనులు జరుగుతుండగా... మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 17, 2026 02:39 pm IST

ఈ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం రూ. 521.36 కోట్లుగా ఉంది. ఇప్పటికే వేగంగా పనులు జరుగుతుండగా... మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నారు.

4 / 6
<p>ప్రస్తుతం ప్రధాన షాప్ (Main Shop) ,టెస్ట్ షాప్, పెయింట్ షాప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ భవనాలు, అంతర్గత రైల్వే ట్రాక్ లు, ఇతర సౌకర్యాలు కల్పించే పనులు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 17, 2026 02:39 pm IST

ప్రస్తుతం ప్రధాన షాప్ (Main Shop) ,టెస్ట్ షాప్, పెయింట్ షాప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ భవనాలు, అంతర్గత రైల్వే ట్రాక్ లు, ఇతర సౌకర్యాలు కల్పించే పనులు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

5 / 6
<p>160 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యూనిట్.... అధునాతన ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేసే విధంగా రూపుదిద్దుకుంటోంది. ఈ యూనిట్‌ను ప్రధాన రైల్వే లైన్లతో అనుసంధానించడానికి 13.15 కి.మీ పొడవైన అంతర్గత రైల్వే ట్రాకులను ఏర్పాటు చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 17, 2026 02:39 pm IST

160 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యూనిట్.... అధునాతన ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేసే విధంగా రూపుదిద్దుకుంటోంది. ఈ యూనిట్‌ను ప్రధాన రైల్వే లైన్లతో అనుసంధానించడానికి 13.15 కి.మీ పొడవైన అంతర్గత రైల్వే ట్రాకులను ఏర్పాటు చేశారు.

6 / 6
<p>ఈ యూనిట్ వల్ల భారత రైల్వేలకు కొత్త కోచ్‌లు అందుబాటులోకి రావడమే కాకుండా, తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా RMU చుట్టూ చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చెంది.... ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 17, 2026 02:39 pm IST

ఈ యూనిట్ వల్ల భారత రైల్వేలకు కొత్త కోచ్‌లు అందుబాటులోకి రావడమే కాకుండా, తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా RMU చుట్టూ చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చెంది.... ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!