ఆస్ట్రేలియాలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఇండియన్ బ్యాటర్లు వీళ్లే.. రోహిత్ రికార్డుపై కన్నేసిన కెప్టెన్ సూర్య

By Hari Prasad S, Hyderabad
Published on Oct 28, 2025 03:14 pm IST

ఆస్ట్రేలియాతో బుధవారం (అక్టోబర్ 29) నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగారూ గడ్డపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఇండియన్ బ్యాటర్లు ఎవరో ఇక్కడ చూడండి.

1 / 5
<p>టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ స్టార్ బ్యాటర్ ఆస్ట్రేలియాలో 16 ఇన్నింగ్స్ ల్లో 747 పరుగులు చేశాడు. అతడు మినహా ఏ భారత ఆటగాడు కూడా 300 మార్కును దాటలేకపోయాడు.</p>(AFP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 03:14 pm IST

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ స్టార్ బ్యాటర్ ఆస్ట్రేలియాలో 16 ఇన్నింగ్స్ ల్లో 747 పరుగులు చేశాడు. అతడు మినహా ఏ భారత ఆటగాడు కూడా 300 మార్కును దాటలేకపోయాడు.

(AFP)

2 / 5
<p>ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో 13 టీ20 ఇన్నింగ్స్ ల్లో 297 పరుగులు చేశాడు. అతని రికార్డు ఇప్పుడు ప్రమాదంలో ఉంది.</p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 03:14 pm IST

ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో 13 టీ20 ఇన్నింగ్స్ ల్లో 297 పరుగులు చేశాడు. అతని రికార్డు ఇప్పుడు ప్రమాదంలో ఉంది.

(AP)

3 / 5
<p>ఆస్ట్రేలియా గడ్డపై మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 271 పరుగులు చేశాడు. అతను ఎనిమిది ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.</p>(Reuters) expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 03:14 pm IST

ఆస్ట్రేలియా గడ్డపై మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 271 పరుగులు చేశాడు. అతను ఎనిమిది ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

(Reuters)

4 / 5
<p>టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్ ల్లో 239 పరుగులు చేశాడు. బుధవారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్ లో రోహిత్ ను వెనక్కి నెట్టే సువర్ణావకాశం సూర్యకు ఉంది. రాబోయే సిరీస్ లో 59 పరుగులు చేస్తే అతను రెండవ స్థానానికి చేరుకుంటాడు.</p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 03:14 pm IST

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్ ల్లో 239 పరుగులు చేశాడు. బుధవారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్ లో రోహిత్ ను వెనక్కి నెట్టే సువర్ణావకాశం సూర్యకు ఉంది. రాబోయే సిరీస్ లో 59 పరుగులు చేస్తే అతను రెండవ స్థానానికి చేరుకుంటాడు.

(AP)

5 / 5
<p>ఈ జాబితాలో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 11 టీ20 ఇన్నింగ్స్ లో 236 పరుగులు చేశాడు. రాహుల్ చాలా కాలంగా టీ20 టీమ్ లో లేడు. అతను చివరిసారిగా నవంబర్ 2022లో భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు.</p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 28, 2025 03:14 pm IST

ఈ జాబితాలో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 11 టీ20 ఇన్నింగ్స్ లో 236 పరుగులు చేశాడు. రాహుల్ చాలా కాలంగా టీ20 టీమ్ లో లేడు. అతను చివరిసారిగా నవంబర్ 2022లో భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు.

(AP)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!