ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూకుడు.. ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. ఆ రెండు ఓటీటీల హవా
ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వీటిలో గతవారం స్ట్రీమింగ్ కు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూకుడు కొనసాగిస్తోంది.
1 / 5
Published on Oct 14, 2025 04:13 pm IST
ఓటీటీలో గతవారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ జమ్నా పార్ సీజన్ 2. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
2 / 5
Published on Oct 14, 2025 04:13 pm IST
జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
3 / 5
Published on Oct 14, 2025 04:13 pm IST
మూడో స్థానంలో నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఉంది. ఈ సిరీస్ కు గత వారం 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
4 / 5
Published on Oct 14, 2025 04:13 pm IST
ఇక నెట్ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న యానిమేటెడ్ సిరీస్ కురుక్షేత్ర నాలుగో స్థానంలో ఉంది. దీనికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
5 / 5
Published on Oct 14, 2025 04:13 pm IST
అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి వచ్చిన సిక్సర్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఐదో స్థానంలో ఉంది. దీనికి గత వారం 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
E-Paper

