TG Scholarships : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి ఛాన్స్ ఇదే..!

Published on Mar 29, 2026 06:10 am IST

Telangana Scholarships : తెలంగాణలోని బోధన ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తులకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చేసింది. అప్లికేషన్ల గడువును ఏప్రిల్ 20వ తే తేదీ వరకు పొడిగించారు.

1 / 6
<p>తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువుపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థుల కోసం…. ఏప్రిల్ 20, 2026 వరకు తాజాగా గడువు పొడిగించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 29, 2026 06:10 am IST

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువుపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థుల కోసం…. ఏప్రిల్ 20, 2026 వరకు తాజాగా గడువు పొడిగించారు.

2 / 6
<p>2025-26 విద్యా సంవత్సరానికి ఫ్రెషర్స్, రెన్యువల్స్‌ కలిపి మొత్తం 10.91 లక్షల మందిలో.. 9.66 లక్షల మంది మాత్రమే ఈ-పాస్‌లో దరఖాస్తు చేశారు. ఇంకా 87 వేల మంది ఫ్రెషర్స్, 37 వేల మంది రెన్యువల్‌.. మొత్తం 1.24 లక్షల మంది దరఖాస్తు చేయాల్సి ఉంది. దీనికి గడువు ఈ నెల 31న ముగియనుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 29, 2026 06:10 am IST

2025-26 విద్యా సంవత్సరానికి ఫ్రెషర్స్, రెన్యువల్స్‌ కలిపి మొత్తం 10.91 లక్షల మందిలో.. 9.66 లక్షల మంది మాత్రమే ఈ-పాస్‌లో దరఖాస్తు చేశారు. ఇంకా 87 వేల మంది ఫ్రెషర్స్, 37 వేల మంది రెన్యువల్‌.. మొత్తం 1.24 లక్షల మంది దరఖాస్తు చేయాల్సి ఉంది. దీనికి గడువు ఈ నెల 31న ముగియనుంది.

3 / 6
<p>మార్చి 31వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించినప్పటికీ… చివరి అవకాశంగా ఏప్రిల్ 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు.ఇదే చివరి ఛాన్స్ అని అధికారులు స్పష్టం చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 29, 2026 06:10 am IST

మార్చి 31వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించినప్పటికీ… చివరి అవకాశంగా ఏప్రిల్ 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు.ఇదే చివరి ఛాన్స్ అని అధికారులు స్పష్టం చేశారు.

4 / 6
<p>అర్హత కలిగిన విద్యార్థులు <a href="https://telanganaepass.cgg.gov.in/" target="_blank">https://telanganaepass.cgg.gov.in/</a> వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 29, 2026 06:10 am IST

అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.

5 / 6
<p>కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 29, 2026 06:10 am IST

కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.

6 / 6
<p>రిఫరెన్స్ నెంబర్ తో స్కాలర్ షిప్ స్టేటస్ కూడా చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన డబ్బు వివరాలతో పాటు కాలేజీ ఖాతాలోకి వెళ్లిన వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 29, 2026 06:10 am IST

రిఫరెన్స్ నెంబర్ తో స్కాలర్ షిప్ స్టేటస్ కూడా చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన డబ్బు వివరాలతో పాటు కాలేజీ ఖాతాలోకి వెళ్లిన వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!