Ind Vs Zim: రెచ్చిపోయిన సూర్యవంశీ.. జస్ట్ లో సెంచరీ మిస్.. జింజాబ్వేతో టీ20లో భారత్ భారీ స్కోరు

Published on Jul 26, 2026 06:12 pm IST

Ind Vs Zim: కుర్రాడు మళ్లీ కుమ్మేశాడు. జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీ మళ్లీ పేలాడు. ధనాధన్ షాట్లతో చెలరేగిపోయాడు. కానీ జస్ట్ లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది.

1 / 5
<p>టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగాడు. జింబాబ్వేతో మూడో టీ20లో ధనాధన్ బ్యాటింగ్ తో సత్తాచాటాడు. </p>(HT_PRINT) expand-icon View Photos in a new improved layout
Published on Jul 26, 2026 06:12 pm IST

టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగాడు. జింబాబ్వేతో మూడో టీ20లో ధనాధన్ బ్యాటింగ్ తో సత్తాచాటాడు.

(HT_PRINT)

2 / 5
<p>ఆదివారం (జూలై 26) జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. కొద్దిలో అతను సెంచరీ మిస్ చేసుకున్నాడు. </p>(AFP) expand-icon View Photos in a new improved layout
Published on Jul 26, 2026 06:12 pm IST

ఆదివారం (జూలై 26) జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. కొద్దిలో అతను సెంచరీ మిస్ చేసుకున్నాడు.

(AFP)

3 / 5
<p>సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో 29 పరుగులు సాధించాడు. అతను 4 ఫోర్లు కొట్టాడు. </p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Jul 26, 2026 06:12 pm IST

సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో 29 పరుగులు సాధించాడు. అతను 4 ఫోర్లు కొట్టాడు.

(AP)

4 / 5
<p>కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు ఉన్నాయి. రింకు సింగ్ 25 రన్స్ కొట్టాడు. </p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Jul 26, 2026 06:12 pm IST

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు ఉన్నాయి. రింకు సింగ్ 25 రన్స్ కొట్టాడు.

(AP)

5 / 5
<p>ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు ఇండియా 192 పరుగులు సాధించింది. </p>(AFP) expand-icon View Photos in a new improved layout
Published on Jul 26, 2026 06:12 pm IST

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు ఇండియా 192 పరుగులు సాధించింది.

(AFP)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!