నేటి పంచాంగం: ఈరోజు ఆదివారం+ఏకాదశి వేళ దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో పంచాంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల కలయికే పంచాంగం. ఆగస్టు 23, ఆదివారం నాటి గ్రహ గతులు, వర్జ్యం మరియు ఇతర కీలక సమయాలను మన పాఠకుల కోసం ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నాం

Published on: Aug 23, 2026, 03:00:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

నేటి పంచాంగం: ఈరోజు ఆదివారం+ఏకాదశి వేళ దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!
నేటి పంచాంగం: ఈరోజు ఆదివారం+ఏకాదశి వేళ దుర్ముహూర్తం, శుభ ముహూర్తాలు వివరాలు!

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు

మాసం (నెల): శ్రావణ మాసం

పక్షం: శుక్లపక్షం

వారం: ఆదివారం

తిథి: ఏకాదశి తెల్లవారుజామున 4:18 వరకు తర్వాత ద్వాదశి

నక్షత్రం: మూల సాయంత్రం 5:35 వరకు తర్వాత పూర్వాషాఢ

యోగం: విష్కంభ ఉదయం 6:13 వరకు

కరణం: వనిజ మధ్యాహ్నం 3:10 వరకు విష్టి తెల్లవారుజామున 4:18 వరకు

అమృత కాలం: ఉదయం 10:18 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు

వర్జ్యం: మధ్యాహ్నం 3:56 నుంచి సాయంత్రం 5:44 వరకు

దుర్ముహుర్తం: సాయంత్రం 4:53 నుంచి సాయంత్రం 6:33 వరకు

రాహుకాలం: సాయంత్రం 4.59 నుంచి సాయంత్రం 6.33 వరకు

యమగండం: మధ్యాహ్నం 12.18 నుంచి మధ్యాహ్నం 1.52 వరకు

పంచాంగం సమాప్తం

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More