...
...
Next Story

ఈరోజు తెలుగు పంచాంగం.. తిధి, నక్షత్రం, అమృత కాలం వివరాలు ఇవిగో

శ్రీ పరాభవ నామ సంవత్సరం, చైత్ర మాసంలో నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం వివరాలు. ఈ రోజు ఏ సమయంలో శుభకార్యాలు తలపెట్టాలో, ఏ సమయంలో రాహుకాలం ఉందో తెలుసుకుని మీ రోజును ప్లాన్ చేసుకోండి.

Published on: Apr 11, 2026, 03:01:06 IST
Advertisement

పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

ఈరోజు తెలుగు పంచాంగం.. తిధి, నక్షత్రం, అమృత కాలం వివరాలు ఇవిగో
ఈరోజు తెలుగు పంచాంగం.. తిధి, నక్షత్రం, అమృత కాలం వివరాలు ఇవిగో

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు

మాసం (నెల): చైత్ర మాసం

పక్షం: కృష్ణపక్షం

వారం: శనివారం

తిథి: నవమి రాత్రి 12:35 వరకు తర్వాత దశమి

నక్షత్రం: ఉత్తరాషాఢ మధ్యాహ్నం 1:28 వరకు తర్వాత శ్రవణ

యోగం: సిద్ధ సాయంత్రం 6:27 వరకు

కరణం: తైతుల ఉదయం 11.58 వరకు గరజి రాత్రి 12:35 వరకు

అమృత కాలం: ఉదయం 6:38 నుంచి ఉదయం 8:23 వరకు

వర్జ్యం: సాయంత్రం 5:55 నుంచి రాత్రి 7:37 వరకు

దుర్ముహుర్తం: ఉదయం 7:45 నుంచి ఉదయం 8:35 వరకు

రాహుకాలం: ఉదయం 9.12 నుంచి ఉదయం 10.44 వరకు

యమగండం: మధ్యాహ్నం 1.49 నుంచి మధ్యహ్నం 3.22 వరకు

పంచాంగం సమాప్తం

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe