Photos
రోజుకు 20 గంటల పాటు ఫాస్టింగ్- అందాల సోనాలి బింద్రే ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
స్టేజ్-4 క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఎలాంటి మానసిక వేదన అనుభవించారో సోనాలి గుర్తుచేసుకున్నారు. ఆ వార్త వినగానే మొదట తీవ్రమైన భయాందోళనలు ముంచెత్తాయని ఆమె అంగీకరించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాన్యులైనా, సెలబ్రిటీలైనా భయపడటం సహజమని, అయితే ఆ భయంలోనే ఉండిపోతే జీవితం ముందుకు సాగదని ఆమె గ్రహించారు.
వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి? ఎలా తయారు చేయాలి?
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో శరీర జీర్ణశక్తి సహజంగా బలహీనపడుతుంది. దీనివల్ల ప్రజలు జీర్ణ సంబంధిత అసౌకర్యాలు, కాలానుగుణ ఇన్ఫెక్షన్లు, నీరసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఒక కప్పు గోరువెచ్చని అల్లం-పసుపు టీ తాగడం అనేది ఒక సాధారణ దినచర్య. ఇది శరీరం కాలానుగుణ మార్పులకు అలవాటుపడటానికి సహాయపడుతుంది.
చియా విత్తనాలు Vs జీరా నీరు.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్?
మన వంటగదిలోని కొన్ని పదార్థాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వాటిలో బరువు తగ్గడానికి చాలా మంది తాగే రెండు పానీయాలు ఉన్నాయి. అవి జీలకర్ర నీరు, చియా గింజల నీరు. అయితే బరువు తగ్గడానికి వీటిలో ఏది ఉత్తమమైనదో మీకు తెలుసా?
కళ్లు బైర్లు కమ్ముతున్నాయా? మీరు చేసే ఈ చిన్న చిన్న తప్పులే.. మీ చూపుకు శాపం!
లవాట్లు మార్చుకోకపోవడం- కంటి అలసటకు స్క్రీన్ సమయమే కారణమని అందరికీ తెలుసు. కానీ దానికి తగ్గట్టుగా ఎవరూ అలవాట్లను మార్చుకోరు. మొబైల్ బ్రైట్నెస్ పూర్తిగా పెంచేసి చూడటం, చీకట్లో స్క్రీన్లు వాడటం చేస్తుంటారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలనే కంటి నియామాన్ని చాలామంది పాటించరు.
బ్లాక్ డ్రెస్ లో క్యూట్ గా నయనతార.. టాక్సిక్ మూవీని మలుపు తిప్పే క్యారెక్టర్!
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలో జోరు కొనసాగిస్తోంది.
Anjeer : రోజూ ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
బరువు తగ్గడం- శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి అంజీర్ ఒక వరమనే చెప్పాలి. దీనిని తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు, ఫలితంగా మితిమీరి ఆహారం తినడాన్ని నిరోధించవచ్చు. ఇక మధుమేహం ఉన్నవారు తీపి వస్తువులకు దూరంగా ఉండాలి. అయితే అంజీర్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉన్నప్పటికీ, దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్తులు నిపుణుల సలహాతో పరిమిత పరిమాణంలో దీనిని తీసుకుంటే రక్తంలో ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవచ్చు.
Heroine: ఈ మెరుపుతీగకు 51 ఏళ్లంటే నమ్ముతారా? లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్ షేక్
51 ఏళ్ల ఏజ్ లో మెరుపుతీగలా మెరిసిపోతున్న ఈ భామ ఎవరో గుర్తుపట్టారా? అవును.. ఆమెనే శిల్పా శెట్టి. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్.
ఇంకేమీ అక్కర్లేదు- ఇవి చేస్తే చాలు.. 3 నెలల్లో 20 కేజీలు పక్కా తగ్గుతారు!
నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాల వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బరువు తగ్గాలని చాలా మంది జిమ్లలో చేరడం, యూట్యూబ్ చూసి క్రాష్ డైటింగ్లు చేయడం చేస్తుంటారు. కానీ, సరైన పద్ధతి పాటించకపోతే బరువు తగ్గడం పక్కన పెడితే లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి షార్ట్కట్లు లేకుండా, కేవలం 90 రోజుల పాటు క్రమశిక్షణతో పాటిస్తే 20 కిలోల వరకు సులభంగా బరువు తగ్గే ఒక అద్భుతమైన విధానాన్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఇషాన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఈ వస్తువులను తులసి మొక్క దగ్గర అస్సలు ఉంచవద్దు
హిందూమతంలో తులసి మొక్కకు పవిత్రమైన స్థానం ఉంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. ప్రతిరోజూ తులసిని పూజించడం వల్ల ఇంటికి శ్రేయస్సు, శాంతి లభిస్తాయని నమ్ముతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను పెంచడం మాత్రమే సరిపోదు.. కొన్ని నియమాలను కూడా పాటించాలి. ఆ నియమాలను ఉల్లంఘిస్తే కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చని నమ్ముతారు.
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన పెద్ది- రామ్చరణ్ సినిమా ఓవరాల్ కలెక్షన్లు ఎంత?
నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మీరు ఈ పెద్ది సినిమాని చూడవచ్చు. అయితే, థియేటర్ కట్ కంటే ఓటీటీ కట్ కాస్త ఎక్కువగా ఉంది. థియేటర్ వర్షెన్లో లేని కొన్ని సీన్లు, ఓటీటీ వర్షెన్లో యాడ్ చేశారు.
వర్షాకాలంలో చాలా మందికి చెవులు ఎందుకు మూసుకుపోతాయి? చిట్కాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెవి మూసుకుపోతున్నట్టుగా అనిపించేవారు.. వర్షంలో తడవకుండా ఉండాలి. ఒకవేళ తడిస్తే, చెవులను పూర్తిగా ఆరబెట్టుకోవాలి. చెవిలో గులిమిని తీసిన తర్వాత కూడా మీకు చెవి దిబ్బడగా లేదా బరువుగా అనిపిస్తే, మీరు కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు.
అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు.. సర్వరోగ నివారిణి!
అరటి పువ్వులు శరీరానికి చాలా మంచివి. వాటిని వివిధ రుచికరమైన వంటకాల్లో ఉపయోగించవచ్చు. వాటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫాస్ఫరస్, పొటాషియం, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అరటి పువ్వులలో ఫ్లేవనాయిడ్లు అనే ప్రయోజనకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి.
ఫస్ట్ టెడ్ టాక్ ఆనందం.. చీరలో చందమామలా అనసూయ.. అవి అందమైన జ్ఞాపకాలు అంటూ పోస్ట్
సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తూ దూసుకుపోతోంది అనసూయ భరద్వాజ్. తాజాగా చీరలో ఇలా మెరిసిపోయింది.
గ్యాస్ స్టవ్ మీద మరకలు పోగొట్టడానికి సింపుల్ క్లీనింగ్ టిప్స్
ప్రతిరోజూ వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్లపై నూనె చుక్కలు పడటం లేదా చిందడం, లేదా మసాలాలు, మాడిన ఆహార పదార్థాలు స్టవ్పై పడటం వల్ల మరకలు, జిగట పొర ఏర్పడతాయి. వీటిని వెంటనే శుభ్రం చేయకపోతే, స్టవ్ దారుణంగా మారి దాని మెరుపును కోల్పోతుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా స్టవ్పై ఉన్న జిడ్డు నూనె మరకలను సులభంగా శుభ్రం చేయవచ్చు.
గ్రాండ్గా బోనీ కపూర్ కూతురి పెళ్లి.. అన్షులా వెడ్డింగ్లో స్పెషల్గా జాన్వీ
బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అన్షులా కపూర్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. సోమవారం ముంబైలో ఈ పెళ్లిని ఘనంగా నిర్వహించారు.
Cristiano Ronaldo : ముగిసిన రొనాల్డో శకం- ఫిఫా వరల్డ్ కప్స్లో స్టాట్స్ ఇలా..
తన సుదీర్ఘ కెరీర్లో రొనాల్డో మొత్తం 27 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడి 11 గోల్స్ సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో నమోదైన 57 హ్యాట్రిక్లలో ఒకటి రొనాల్డో పేరిట ఉంది. ఈ ఏడాది క్రొయేషియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఆయన చేసిన గోల్, ప్రపంచకప్ నాకౌట్ దశలో ఆయనకు మొదటిది కావడం విశేషం.
కొత్త బట్టలను ఉతకకుండా ధరించడం వల్ల స్కిన్ అలెర్జీలు వస్తాయా?
రవాణా, బట్టల షాపులో చూపించడానికి వస్త్రాలు మంచి స్థితిలో ఉండేలా చూసుకోవడానికి, తయారీ ప్రక్రియలో వాటికి రంగులు, రసాయనాలు, వివిధ రకాల శుద్ధి ప్రక్రియలను ఫాలో అవుతారు. మీరు వస్త్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈ రసాయనాలు దానిపై ఉండిపోవచ్చు. అందువల్ల వాటిని మొదటిసారి ధరించే ముందు ఉతకడం మంచిది. ప్రయాణంలో వాటిపై దుమ్ము, బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాలు పేరుకుపోవచ్చు. ఒక దుకాణంలో కూడా, చాలా మంది బట్టలు వేసుకుని చూడవచ్చు, దీనివల్ల బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు వాటిపై మిగిలిపోయే అవకాశం ఉంటుంది.
చీరలో పాయల్.. అదిరే హొయలు.. పాపం ప్రతాప్ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ భామ చీరలో అందంతో అదరగొట్టింది.
Dry fruits : డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలి? ఇవి తెలిస్తే అస్సలు మిస్ అవ్వరు..
నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరంగా మారింది. తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తిని, విటమిన్లను అందించే అద్భుతమైన ఆహారాల్లో 'డ్రై ఫ్రూట్స్' మొదటి వరుసలో నిలుస్తాయి. పండ్లలోని నీటి శాతాన్ని తొలగించడం ద్వారా ఇవి తయారవుతాయి. ఫలితంగా వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అత్యధిక సాంద్రతలో కేంద్రీకృతమై ఉండి, శరీరానికి తక్షణ, దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాము.
తేజస్విని గౌడ లేటెస్ట్ ఫొటోలు చూశారా? బిగ్ బాస్ 10 ఎంట్రీ ఖాయమేనా?
బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవ్వులు చిందించిన ఈ భామ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి మహిళలకు ఉండే సాధారణ భయాలు
సంతానలేమి సమస్య పెరుగుతున్నందున చాలా మంది దంపతులు సంతాన సాఫల్య చికిత్సలను కోరుకుంటున్నారు. కానీ అంతకుముందు మహిళల్లో అనేక భయాలు, గందరగోళాలు తలెత్తుతాయి. ఈ భయాలలో చాలా వరకు తప్పుడు సమాచారం, ఒత్తిడి కారణంగానే తలెత్తుతాయి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి మహిళలకు ఉండే సాధారణంగా కొన్ని భయాలు ఉన్నాయి.
తిరుమల లడ్డూల విక్రయాల్లో సరికొత్త రికార్డు - జూన్ నెలలో ఏకంగా 1.27 కోట్ల ప్రసాద
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
టాటా మోటార్స్ నుంచి క్రేజీ లైనప్- సియెర్రా స్పెషల్ ఎడిషన్, సఫారీ ఈవీ అప్డేట్స్..
భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తిరుగులేని రారాజుగా దూసుకుపోతున్న టాటా మోటార్స్, తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'టాటా సియెర్రా ఈవీ'ని అధికారికంగా విడుదల చేసింది. విశేషం ఏంటంటే, సియెర్రా పెట్రోల్/డీజిల్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చిన కేవలం ఏడు నెలల లోపే కంపెనీ దీని ఎలక్ట్రిక్ వేరియంట్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లాంచ్ సందర్భంగా టాటా మోటార్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాత్సవ ఒక ఆన్లైన్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. టాటా సియెర్రా, సియెర్రా ఈవీల స్పెషల్ ఎడిషన్లను తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నామని, ఇవి ఈ ఏడాది ఆఖరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కీలక ప్రకటన చేశారు. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ల ఫీచర్ల వివరాలను మాత్రం ఆయన ఇంకా సీక్రెట్గా ఉంచారు.
ప్రేమకు థ్యాంక్స్ అంటూ నభా నటేష్ పోస్టు.. నాగబంధంలో పార్వతిగా క్యూట్ భామ!
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ మరోసారి తన అందం, నటనతో థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన నాగబంధం మూవీ జూలై 3న రిలీజైంది.
వర్షాకాలంలో ఆకుకూరల్లో ఉండే చిన్న పురుగులు తొలగించడానికి చిట్కాలు
ఆకుకూరలపై పురుగుమందుల అవశేషాలు పడినట్లయితే, ఒక లీటరు నీటికి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల తెల్ల వెనిగర్ లేదా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలిపిన ద్రావణంలో వాటిని 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత, శుభ్రమైన నీటితో బాగా కడగండి. ఇది ఉపరితలంపై ఉన్న మురికిని, అవశేషాలను తొలగించడానికి సహాయపడుతుంది.
Amazon sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ షురూ- భారీగా తగ్గిన స్మార్ట్ఫోన్స్ ధరలు
అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026’ నేటి నుంచి (జూలై 4) భారతదేశంలో ఘనంగా ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తుండగా, రూ. 30,000 బడ్జెట్ సెగ్మెంట్లో వన్ప్లస్, శామ్సంగ్, రెడ్మి వంటి పాపులర్ బ్రాండ్ల మొబైళ్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్లో కస్టమర్లు నో-కాస్ట్ ఈఎఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, అమెజాన్ పే ఆధారిత డీల్స్ ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్లను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఆఫర్లో వస్తున్న స్మార్ట్ఫోన్స్ ఏవంటే..
ఓటీటీ సిరీస్తో ట్రెండింగ్..ఇన్స్టాలో గ్లామర్ పిక్స్..అదిరేలా ఐశ్వర్య రాజేష్
నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టే ఐశ్వర్య రాజేష్.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ పిక్స్ తో హీట్ పెంచేసింది.
సికింద్రాబాద్ నుంచి అయోధ్య- కాశీ, దివ్య దక్షిణ టూరిస్ట్ రైళ్లు- వివరాలు..
పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక భక్తుల కోసం ఐఆర్సీటీసీ రెండు సరికొత్త 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. "అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (వైద్యనాథ్ ధామ్తో కలిపి)", "దివ్య దక్షిణ యాత్ర (అరుణాచలంతో కలిపి)" పేరిట ఈ ప్రత్యేక ప్యాకేజీలను డిజైన్ చేశారు. ఈ రెండు రైళ్లు కూడా తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే బయలుదేరనున్నాయి. ఇందులో మొదటి రైలు జులై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, రెండో రైలు జులై 20వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.