
బాలీవుడ్ లో బిజీగా మారిన హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఫైర్ రాజేసింది. తన హాట్ పోజులతో హీట్ పెంచేసింది.
బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ పోజులతో రెచ్చిపోయింది రాశీ ఖన్నా. ఇవాళ (జూలై 28) ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ గా మారాయి.
ఎద అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది రాశీ ఖన్నా. ఈ బ్యూటీ గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలకు నెటిజన్ల కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
తెలుగులో చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది రాశీ. కానీ ఆ మూవీ ఈ భామకు అనుకున్న సక్సెస్ ఇవ్వలేదు.
ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు చేస్తోంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}