రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనుంది.

ఇవాళ(శనివారం) ఉదయం 11 గంటలకు శాసనసభ మొదలు కాగా… ముందుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో చర్చించే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగంతో పాటు పలు అంశాలను వివరించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఇక్కడ లైవ్ చూడండి….
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}