Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఎన్టీపీసీ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే!
Stocks to buy today : ఆగస్టు 14, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 78,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 40 పాయింట్లు కోల్పోయి 24,397 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్లు పడి 57,635 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 510.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,353.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 6405 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.13 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.65శాతం వృద్దిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.81 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
బ్రెంట్ క్రూడ్ 0.3శాతం డౌన్ అయ్యి బ్యారెల్కి 86.7 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై టుడే..
ఎన్టీపీసీ- బై రూ. 344, స్టాప్ లాస్ రూ. 336, టార్గెట్ రూ. 362
తేజస్ నెట్వర్క్స్- బై రూ. 540, స్టాప్ లాస్ రూ. 528, టార్గెట్ రూ. 565
రేమండ్స్- బై రూ. 642, స్టాప్ లాస్ రూ. 630, టార్గెట్ రూ. 675
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 571, స్టాప్ లాస్ రూ. 543, టార్గెట్ రూ. 620
జీహెచ్సీఎల్ టెక్స్టైల్స్- బై రూ. 121.5, స్టాప్ లాస్ రూ. 115.7, టార్గెట్ రూ. 131
ఆథమ్ ఇన్వెస్టమెంట్ అండ్ ఇన్ఫ్రా- బై రూ. 579, స్టాప్ లాస్ రూ. 547, టార్గెట్ రూ. 630
జ్ఞాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్- బై రూ. 2709, స్టాప్ లాస్ రూ. 2555, టార్గెట్ రూ. 2929
భారత్ సీట్స్- బై రూ. 245, స్టాప్ లాస్ రూ. 231, టార్గెట్ రూ. 264
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


