'తల్లికి వందనం స్కీమ్' డబ్బులు పడలేదా..? ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా చేయండి..!

Published on Jun 19, 2025 01:56 pm IST

ఏపీలో తల్లికి వందనం స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి. అయితే అర్హత జాబితాలో ఉండి డబ్బులు రానివాళ్లు… ఫిర్యాదులు చేయవచ్చు. ఇందుకు జూన్ 20వ తేదీని తుది గడువుగా నిర్ణయంచారు. సచివాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

1 / 7
<p>ఏపీలో తల్లికి వందనం స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి. అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో వీటిని జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 01:56 pm IST

ఏపీలో తల్లికి వందనం స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి. అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో వీటిని జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి.

2 / 7
<p>ఈ స్కీమ్ కు సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అర్హుల జాబితాలో పేరు ఉండి కూాడా పలువురి ఖాతాలోకి డబ్బులు పడలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఇలాంటి వారి నుంచి ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 01:56 pm IST

ఈ స్కీమ్ కు సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అర్హుల జాబితాలో పేరు ఉండి కూాడా పలువురి ఖాతాలోకి డబ్బులు పడలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఇలాంటి వారి నుంచి ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ ను కూడా ప్రకటించింది.

3 / 7
<p>తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి… ఇంకా అమౌంట్ క్రెడిట్ కానివారు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. స్థానికంగా ఉండే సచివాలయం కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 01:56 pm IST

తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి… ఇంకా అమౌంట్ క్రెడిట్ కానివారు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. స్థానికంగా ఉండే సచివాలయం కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది.

4 / 7
<p>తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా<a href="https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP" target="_blank"> https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP</a> వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరం (2025- 26) ఎంచుకోవాలి. ఆపై తల్లి ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. లింకింగ్ ఉన్న నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ను ఎంట్రీ చేస్తే….మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 01:56 pm IST

తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరం (2025- 26) ఎంచుకోవాలి. ఆపై తల్లి ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. లింకింగ్ ఉన్న నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ను ఎంట్రీ చేస్తే….మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.

5 / 7
<p>డబ్బులు పడనివారు… జూన్ 20వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాలి. ఇలాంటి అప్లికేషన్లను జూన్ 21వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. జూన్ 30వ తేదీన అర్హుల జాబితాలను ప్రదర్శిస్తారు. జూలై 5వ తేదీలోపు అర్హుల వివరాలను సరి చేసి నగదును జమ చేస్తారు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 01:56 pm IST

డబ్బులు పడనివారు… జూన్ 20వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాలి. ఇలాంటి అప్లికేషన్లను జూన్ 21వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. జూన్ 30వ తేదీన అర్హుల జాబితాలను ప్రదర్శిస్తారు. జూలై 5వ తేదీలోపు అర్హుల వివరాలను సరి చేసి నగదును జమ చేస్తారు.

6 / 7
<p>ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 01:56 pm IST

ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.

7 / 7
<div><p>ముందుగా ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి. ఇందులో జిల్లా, మండలం, క్లస్టర్ పేరు, లబ్ధిదారు పేరు వంటి వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత మీ అప్లికేషన్ వివరాలను కనిపిస్తాయి.ఇక చివరల్లో పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది కనిపిస్తుంది. జమ కాకుండా ఉంటే కూడా ఆ వివరాలు డిస్ ప్లే అవుతాయి.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 01:56 pm IST

ముందుగా ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి. ఇందులో జిల్లా, మండలం, క్లస్టర్ పేరు, లబ్ధిదారు పేరు వంటి వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత మీ అప్లికేషన్ వివరాలను కనిపిస్తాయి.ఇక చివరల్లో పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది కనిపిస్తుంది. జమ కాకుండా ఉంటే కూడా ఆ వివరాలు డిస్ ప్లే అవుతాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!