ఈ 200ఎంపీ కెమెరా ఫోన్లలో ఫొటోలు తీస్తే అదిరిపోతాయి.. ఫోటోగ్రఫీకి బెస్ట్.. ఫాస్ట్ ఛార్జింగ్!

Published on Jun 23, 2025 10:25 pm IST

200 మెగాపిక్సెల్ కెమెరాలు కలిగిన స్మార్ట్‌ఫోన్లు రూ.25,000 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. ఇందులో డీఎస్ఎల్ఆర్ తరహా ఫోటోగ్రఫీ, ఓఐఎస్, 4కె రికార్డింగ్, శక్తివంతమైన బ్యాటరీ ఉన్నాయి. లిస్ట్ చూడండి..

1 / 7
<p>భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ హై ఎండ్ కెమెరా ఫోన్లతో నిండి ఉంది. మీరు ప్రత్యేకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఉత్తమ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీకోసం అనేక ఆప్షన్స్ ఉన్నాయి. కెమెరా నాణ్యతతో పాటు పనితీరు, డిజైన్‌లో బలంగా ఉన్న 200 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చే ఉత్తమ ఫోన్లు చూద్దాం.. రూ.25 వేల లోపు ధరలో 200 ఎంపీ కెమెరా కలిగిన చౌకైన ఫోన్లు ఏవో తెలుసుకుందాం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 10:25 pm IST

భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ హై ఎండ్ కెమెరా ఫోన్లతో నిండి ఉంది. మీరు ప్రత్యేకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఉత్తమ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీకోసం అనేక ఆప్షన్స్ ఉన్నాయి. కెమెరా నాణ్యతతో పాటు పనితీరు, డిజైన్‌లో బలంగా ఉన్న 200 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చే ఉత్తమ ఫోన్లు చూద్దాం.. రూ.25 వేల లోపు ధరలో 200 ఎంపీ కెమెరా కలిగిన చౌకైన ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

2 / 7
<p>రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఈ చౌకైన ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్‌లో రూ.6300 డైరెక్ట్ డిస్కౌంట్ తర్వాత రూ.19,699కు విక్రయిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 10:25 pm IST

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఈ చౌకైన ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్‌లో రూ.6300 డైరెక్ట్ డిస్కౌంట్ తర్వాత రూ.19,699కు విక్రయిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

3 / 7
<p>రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ప్రత్యేక ఫీచర్లు : ఈ రెడ్‌మీ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీని ప్రధాన హైలైట్ దాని 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్. ఈ కెమెరాలో ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) టెక్నాలజీని అమర్చారు. ఇది ఫోటోలు, వీడియోల కోసం అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా అందించింది. ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 10:25 pm IST

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ప్రత్యేక ఫీచర్లు : ఈ రెడ్‌మీ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీని ప్రధాన హైలైట్ దాని 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్. ఈ కెమెరాలో ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) టెక్నాలజీని అమర్చారు. ఇది ఫోటోలు, వీడియోల కోసం అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా అందించింది. ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

4 / 7
<p>హానర్ 90 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ లో రూ.5000 తగ్గింపుతో రూ.24,999కు విక్రయిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫోన్ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 10:25 pm IST

హానర్ 90 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ లో రూ.5000 తగ్గింపుతో రూ.24,999కు విక్రయిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫోన్ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

5 / 7
<p>హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్లో 6.7 అంగుళాల 1.5కే క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నాయి. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది కళ్ళకు అలసటను కలిగించదు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. హానర్ 90 5జీ వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 10:25 pm IST

హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్లో 6.7 అంగుళాల 1.5కే క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నాయి. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది కళ్ళకు అలసటను కలిగించదు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. హానర్ 90 5జీ వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

6 / 7
<p>శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ కూడా 200 ఎంపీ కెమెరా అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం అమెజాన్‌లో రూ .91,000కు లభిస్తుంది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్‌లో రూ .1,19,999కు దొరుకుతుంది. అంటే ఈ ఫోన్ మీద నేరుగా రూ.28,999 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. వినియోగదారులు అమెజాన్ పే క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ .2,730 వరకు ధరను తగ్గించవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 10:25 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ కూడా 200 ఎంపీ కెమెరా అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం అమెజాన్‌లో రూ .91,000కు లభిస్తుంది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్‌లో రూ .1,19,999కు దొరుకుతుంది. అంటే ఈ ఫోన్ మీద నేరుగా రూ.28,999 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. వినియోగదారులు అమెజాన్ పే క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ .2,730 వరకు ధరను తగ్గించవచ్చు.

7 / 7
<p>శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీలో 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్‌ను 12 జీబీ LPDDR5X ర్యామ్‌తో ప్రవేశపెట్టింది. 45వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్లు ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకం చేస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 23, 2025 10:25 pm IST

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీలో 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్‌ను 12 జీబీ LPDDR5X ర్యామ్‌తో ప్రవేశపెట్టింది. 45వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్లు ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకం చేస్తాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!