330 కి.మీ వరకు మైలేజ్​ ఇచ్చే బైక్​ ఇది- ఇంధన ఖర్చులు భారీగా ఆదా అవుతాయి!

Published on Jul 06, 2025 06:40 am IST

పెట్రోల్​ ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్న వారు ఇది మిస్​ అవ్వకూడదు. ఇండియాలో అత్యధిక మైలేజ్​ ఇస్తున్న బజాజ్​ ఫ్రీడమ్​ 125 సీఎన్జీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. మొత్తం 330 కి.మీ వరకు మైలేజ్​ ఇచ్చే ఈ మోడల్​ వివరాలు..

1 / 5
<p>ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్​లో 125 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. సీటు కింద సీఎన్జీ ట్యాంక్‌ ఉంటుంది. 2 కిలోల సీఎన్జీ ట్యాంక్, 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉండటం వల్ల ఇతర 125 సీసీ మోడళ్లతో పోల్చితే దీని బరవు కాస్త ఎక్కువ ఉంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2025 06:40 am IST

ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్​లో 125 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. సీటు కింద సీఎన్జీ ట్యాంక్‌ ఉంటుంది. 2 కిలోల సీఎన్జీ ట్యాంక్, 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉండటం వల్ల ఇతర 125 సీసీ మోడళ్లతో పోల్చితే దీని బరవు కాస్త ఎక్కువ ఉంటుంది.

2 / 5
<p>దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బజాజ్ ఆటో ప్రకారం.. ఈఫ్రీడమ్ 125 సాంప్రదాయ 125 సీసీ పెట్రోల్ బైక్స్​తో పోలిస్తే నిర్వహణ ఖర్చులను 50 శాతం వరకు తగ్గించగలదు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2025 06:40 am IST

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బజాజ్ ఆటో ప్రకారం.. ఈఫ్రీడమ్ 125 సాంప్రదాయ 125 సీసీ పెట్రోల్ బైక్స్​తో పోలిస్తే నిర్వహణ ఖర్చులను 50 శాతం వరకు తగ్గించగలదు.

3 / 5
<p>సీఎన్జీ మోడ్​లో నడుస్తున్నప్పుడు ఈ బైక్​ 102 కి.మీ./కేజీ వరకు మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఉపయోగించినప్పుడు 64 కి.మీ./లీటరు మైలేజీని ఇస్తుంది. ట్యాంక్​ ఫుల్​ చేస్తే.. ఫ్రీడమ్ 125 కేవలం సీఎన్జీపై 200 కి.మీ.ల వరకు ప్రయాణించగలదని బజాజ్ ఆటో పేర్కొంది. పెట్రోల్​ని కూడా కలుపుకుంటే అదనంగా 130 కి.మీలు, మొత్తం మీద 330 కి.మీ.ల వరకు కంబైన్డ్ మైలేజ్​ లభిస్తుందని వెల్లడించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2025 06:40 am IST

సీఎన్జీ మోడ్​లో నడుస్తున్నప్పుడు ఈ బైక్​ 102 కి.మీ./కేజీ వరకు మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఉపయోగించినప్పుడు 64 కి.మీ./లీటరు మైలేజీని ఇస్తుంది. ట్యాంక్​ ఫుల్​ చేస్తే.. ఫ్రీడమ్ 125 కేవలం సీఎన్జీపై 200 కి.మీ.ల వరకు ప్రయాణించగలదని బజాజ్ ఆటో పేర్కొంది. పెట్రోల్​ని కూడా కలుపుకుంటే అదనంగా 130 కి.మీలు, మొత్తం మీద 330 కి.మీ.ల వరకు కంబైన్డ్ మైలేజ్​ లభిస్తుందని వెల్లడించింది.

4 / 5
<p>ఈ బజాజ్​ ఫ్రీడమ్​ 125 సీఎన్జీ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 90,270 నుంచి రూ. 1.10లక్షల వరకు ఉంటుంది. కాగా, NG04 డ్రమ్ వేరియంట్ ధరను సంస్థ ఇటీవలే రూ. 5వేలు తగ్గించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2025 06:40 am IST

ఈ బజాజ్​ ఫ్రీడమ్​ 125 సీఎన్జీ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 90,270 నుంచి రూ. 1.10లక్షల వరకు ఉంటుంది. కాగా, NG04 డ్రమ్ వేరియంట్ ధరను సంస్థ ఇటీవలే రూ. 5వేలు తగ్గించింది.

5 / 5
<p>బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్​లో ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రేర్​లో మోనోలింక్ సస్పెన్షన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అదనంగా, టాప్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్ సైతం ఉంటుంది. సీఎన్జీ సిలిండర్ ఉండటం వల్ల సీటు ఎత్తు 825 ఎంఎంకి చేరింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2025 06:40 am IST

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్​లో ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రేర్​లో మోనోలింక్ సస్పెన్షన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అదనంగా, టాప్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్ సైతం ఉంటుంది. సీఎన్జీ సిలిండర్ ఉండటం వల్ల సీటు ఎత్తు 825 ఎంఎంకి చేరింది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!