కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ...! వచ్చే వారం నుంచే పంపిణీ, మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

By Maheshwaram Mahendra Chary, Andhrapradesh
Published on Aug 19, 2025 02:40 pm IST

ఏపీలో కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. ఆగస్ట్ 25 నుంచి 31వ తేదీ వరకు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కార్డు అఫ్రూవ్ అయిన వాళ్లకు వీటిని పంపిణీ చేస్తారు. ముఖ్యమైన సమాచారం ఇక్కడ తెలుసుకోండి….

1 / 7
<p>కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో మీకు కార్డు మంజూరు అయిందా లేదా అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్ సైట్ <a href="https://vswsonline.ap.gov.in/" target="_blank">https://vswsonline.ap.gov.in/</a> లోకి వెళ్లాలి. హోంపేజీలో 'Service Request Status check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నెంబర్ (T123456789)ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ ఏ స్టేజీలో డిస్ ప్లే అవుతుంది. ఇందులో అఫ్రూవ్ అని ఉంటే… మీ చేతికి స్మార్ట్ రేషన్ కార్డు వచ్చినట్లే..!</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 19, 2025 02:40 pm IST

కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో మీకు కార్డు మంజూరు అయిందా లేదా అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్ సైట్ https://vswsonline.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో 'Service Request Status check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నెంబర్ (T123456789)ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ ఏ స్టేజీలో డిస్ ప్లే అవుతుంది. ఇందులో అఫ్రూవ్ అని ఉంటే… మీ చేతికి స్మార్ట్ రేషన్ కార్డు వచ్చినట్లే..!

2 / 7
<p> అయితే 65 సంవత్సరాలు పైబడిన వృద్దులకు, ప్రభుత్వం పింఛన్లు పొందే దివ్యాంగులకు 26 నుండి 30 వ తేదీ వరకు వారి ఇంటి వద్దే రేషన్ సరుకులను పంపిణీ చేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 19, 2025 02:40 pm IST

అయితే 65 సంవత్సరాలు పైబడిన వృద్దులకు, ప్రభుత్వం పింఛన్లు పొందే దివ్యాంగులకు 26 నుండి 30 వ తేదీ వరకు వారి ఇంటి వద్దే రేషన్ సరుకులను పంపిణీ చేస్తారు.

3 / 7
<p>స్మార్టు కార్డులపై కుంటుంబ పెద్ద యొక్క ఫొటోతో పాటు సభ్యులు పేర్లు అన్ని ఆ కార్డులో పొందుపర్చడం జరిగింది. క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టరుతోని అనుసందానం చేస్తారు. తద్వారా ట్రాన్జాక్షన్ జరుగగానే సెంట్రల్ ఆఫీసులో నమోదు అయ్యే విధంగా ఈ కార్డును రూపొందించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 19, 2025 02:40 pm IST

స్మార్టు కార్డులపై కుంటుంబ పెద్ద యొక్క ఫొటోతో పాటు సభ్యులు పేర్లు అన్ని ఆ కార్డులో పొందుపర్చడం జరిగింది. క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టరుతోని అనుసందానం చేస్తారు. తద్వారా ట్రాన్జాక్షన్ జరుగగానే సెంట్రల్ ఆఫీసులో నమోదు అయ్యే విధంగా ఈ కార్డును రూపొందించారు.

4 / 7
<div style="-webkit-text-stroke-width:0px;background-color:rgb(255, 255, 255);color:rgb(8, 8, 9);font-family:'Segoe UI Historic', 'Segoe UI', Helvetica, Arial, sans-serif;font-size:15px;font-style:normal;font-variant-caps:normal;font-variant-ligatures:normal;font-weight:400;letter-spacing:normal;margin:0.5em 0px 0px;orphans:2;overflow-wrap:break-word;text-align:start;text-decoration-color:initial;text-decoration-style:initial;text-decoration-thickness:initial;text-indent:0px;text-transform:none;white-space:pre-wrap;widows:2;word-spacing:0px;"><p>ఈనెలలో కొత్త కార్డులు పొందే వారు.. వచ్చే నెల(సెప్టెంబర్) నుంచి రేషన్ సరుకులను తీసుకోవచ్చు.ప్రతి నెలా 1 నుండి 15 వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు రేషన్ సరుకులు పంపణీ చేయడం జరుగుతుంది.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Aug 19, 2025 02:40 pm IST

ఈనెలలో కొత్త కార్డులు పొందే వారు.. వచ్చే నెల(సెప్టెంబర్) నుంచి రేషన్ సరుకులను తీసుకోవచ్చు.ప్రతి నెలా 1 నుండి 15 వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు రేషన్ సరుకులు పంపణీ చేయడం జరుగుతుంది.

5 / 7
<p>కొత్త కార్డులతో కలుపుని రాష్ట్రంలోని రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 కు చేరుకుందని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. వీటికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారు. ఇప్పటికే అర్హుల లిస్ట్ కూడా సిద్ధమైంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 19, 2025 02:40 pm IST

కొత్త కార్డులతో కలుపుని రాష్ట్రంలోని రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 కు చేరుకుందని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. వీటికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారు. ఇప్పటికే అర్హుల లిస్ట్ కూడా సిద్ధమైంది.

6 / 7
<p>రాష్ట్రంలోని 1,45,97,486 మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమం ఉంటుంది.రాష్ట్రంలోని రేషన్ లబ్దిదారుల సంఖ్య 4,29,79,897 కు చేరుకుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 19, 2025 02:40 pm IST

రాష్ట్రంలోని 1,45,97,486 మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమం ఉంటుంది.రాష్ట్రంలోని రేషన్ లబ్దిదారుల సంఖ్య 4,29,79,897 కు చేరుకుంది.

7 / 7
<p>ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 25వ తేదీ నుంచి పంపిణీని ప్రారంభిస్తారుయ ఆగస్ట్ 31వ తేదీ వరకు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Aug 19, 2025 02:40 pm IST

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 25వ తేదీ నుంచి పంపిణీని ప్రారంభిస్తారుయ ఆగస్ట్ 31వ తేదీ వరకు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!