కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేశారా..? ఇవాళ్టి నుంచే పంపిణీ ప్రారంభం, మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి

By Maheshwaram Mahendra Chary, తెలంగాణ, తుంగతుర్తి
Published on Jul 14, 2025 11:26 am IST

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు… లబ్ధిదారులకు అందజేయనున్నారు.

1 / 8
<p>తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నూతన రేషన్ కార్డుల పంపిణీకి ఇవాళ్టి(జూలై) నుంచి శ్రీకారం చుట్టనుంది. ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి లో సీఎం రేవంత్‌‌రెడ్డి రేషన్​కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 am IST

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నూతన రేషన్ కార్డుల పంపిణీకి ఇవాళ్టి(జూలై) నుంచి శ్రీకారం చుట్టనుంది. ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి లో సీఎం రేవంత్‌‌రెడ్డి రేషన్​కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

2 / 8
<p>సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొంత మంది లబ్ధిదారులకు కార్డులను అందజేస్తారు. దీంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలవారీగా కొత్త కార్డులను పంపిణీ చేస్తారు. ఆయా లబ్ధిదారులు కొత్త కార్డులను పొందవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 am IST

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొంత మంది లబ్ధిదారులకు కార్డులను అందజేస్తారు. దీంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలవారీగా కొత్త కార్డులను పంపిణీ చేస్తారు. ఆయా లబ్ధిదారులు కొత్త కార్డులను పొందవచ్చు.

3 / 8
<p>రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రజా ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుందని ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 am IST

రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రజా ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుందని ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

4 / 8
<p>రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే కార్డులను సిద్ధం చేశారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 am IST

రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే కార్డులను సిద్ధం చేశారు.

5 / 8
<p>రేషన్ కార్డు దరఖాస్తుదారుడు<strong> </strong><a href="https://epds.telangana.gov.in/FoodSecurityAct/" target="_blank"><strong>https://epds.telangana.gov.in/FoodSecurityAct/</strong></a> వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంటే లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం సంబంధింత వెబ్ సైట్లోని హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. ఈ లిస్ట్ లో పేర్లు ఉంటే… కొత్త కార్డును పంపిణీ చేస్తారు. వివరాలు అందుబాటులో లేకపోతే… వేచి చూడాల్సి ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 am IST

రేషన్ కార్డు దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంటే లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం సంబంధింత వెబ్ సైట్లోని హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. ఈ లిస్ట్ లో పేర్లు ఉంటే… కొత్త కార్డును పంపిణీ చేస్తారు. వివరాలు అందుబాటులో లేకపోతే… వేచి చూడాల్సి ఉంటుంది.

6 / 8
<p>బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తారు. ఏపీఎల్ కుటుంబాలకు పచ్చ కార్డును పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 am IST

బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తారు. ఏపీఎల్ కుటుంబాలకు పచ్చ కార్డును పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

7 / 8
<p>సీఎం చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఇవాళ అధికారికంగా ప్రారంభమవుతుండగా… అన్ని జిల్లాల్లోనూ కొత్త రేషన్‌ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్‌ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్‌లో 31,772 కొత్త కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 am IST

సీఎం చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఇవాళ అధికారికంగా ప్రారంభమవుతుండగా… అన్ని జిల్లాల్లోనూ కొత్త రేషన్‌ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్‌ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్‌లో 31,772 కొత్త కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

8 / 8
<p>కొత్త రేషన్‌ కార్డుల జారీ, పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 am IST

కొత్త రేషన్‌ కార్డుల జారీ, పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!