అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jun 18, 2025 10:01 am IST

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలపై ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

1 / 7
<p>కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 04023680222/333/444/555 లేదా 7382929570 సంప్రదించవచ్చు, అంతేకాకుండా 18005990101 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 18, 2025 10:01 am IST

కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 04023680222/333/444/555 లేదా 7382929570 సంప్రదించవచ్చు, అంతేకాకుండా 18005990101 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు.

2 / 7
<p>ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. డిగ్రీ కోర్సుల్లో కూడా అనేక కాంబినేషన్లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంచుకోవచ్చు.కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. ఈ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 18, 2025 10:01 am IST

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. డిగ్రీ కోర్సుల్లో కూడా అనేక కాంబినేషన్లు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంచుకోవచ్చు.కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. ఈ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

3 / 7
<p>అర్హులైన అభ్యర్థులు <a href="https://www.braouonline.in/" target="_blank">https://www.braouonline.in/</a> వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు ఆగస్టు 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈలోపే నిర్ణయించన అప్లికేషన్ ఫీజును చెల్లించుకోవాలి. </p>(https://ts-braouphdcet.aptonline.in/) expand-icon View Photos in a new improved layout
Published on Jun 18, 2025 10:01 am IST

అర్హులైన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు ఆగస్టు 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈలోపే నిర్ణయించన అప్లికేషన్ ఫీజును చెల్లించుకోవాలి.

(https://ts-braouphdcet.aptonline.in/)

4 / 7
<p>ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజుతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 18, 2025 10:01 am IST

ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజుతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు.

5 / 7
<p>హైదరాబాద్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025 -2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పించనున్నారు. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. . </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 18, 2025 10:01 am IST

హైదరాబాద్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025 -2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పించనున్నారు. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. .

6 / 7
<p>డిగ్రీ ప్రవేశాలకు ఇంటర్ విద్యను పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో MA, MSc, Mcom ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి. ఇక లైబ్రేరియన్ సైన్స్ తో పాటు పలు రకాల డిప్లోమా కోర్సులు కూడా యూనివర్శిటీ ఆఫర్ చేస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 18, 2025 10:01 am IST

డిగ్రీ ప్రవేశాలకు ఇంటర్ విద్యను పూర్తి చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో MA, MSc, Mcom ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి. ఇక లైబ్రేరియన్ సైన్స్ తో పాటు పలు రకాల డిప్లోమా కోర్సులు కూడా యూనివర్శిటీ ఆఫర్ చేస్తోంది.

7 / 7
<p>అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 18, 2025 10:01 am IST

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!