...
...
Next Story

Kiara Advani: కియారా అద్వానీ పేరు మార్చేసిన ఫ్యాన్స్..లేటెస్ట్ గ్లామర్ పిక్స్ కు కొత్త పేరుతో కామెంట్లు..అదేంటో తెలుసా?

Kiara Advani: బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ పేరును ఫ్యాన్స్ మార్చేశారు. అవును.. ఆమె తాజాగా పోస్టు చేసిన లేటెస్ట్ గ్లామర్ పిక్స్ కింద కొత్త పేరుతో తెగ కామెంట్లు పెడుతున్నారు. రెడ్ డ్రెస్ లో హాట్ గా మెరిసిపోయిన కియారా ఫొటోలతో పాటు ఆ కామెంట్లూ వైరల్ గా మారాయి.

Published on: Aug 14, 2026, 13:57:37 IST
Advertisement
<p>హాట్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి హాట్ లుక్స్ తో రెచ్చిపోయింది. తన గ్లామర్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. </p>

హాట్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి హాట్ లుక్స్ తో రెచ్చిపోయింది. తన గ్లామర్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

టాక్సిక్ మ్యూజిక్ లాంఛ్ ఈవెంట్లో ఇలా రెడ్ డ్రెస్ లో మెరిసింది కియారా. ఈ పిక్స్ ను ఇవాళ (ఆగస్టు 14) తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

అయితే కియారా అద్వానీని ఫ్యాన్స్ కొత్త పేరు పెట్టి పిలుస్తున్నారు. అదే పేరులో కామెంట్లు చేస్తున్నారు.

కియారా అద్వానీకి ఫ్యాన్స్ పెట్టిన కొత్తపేరే నాదియా. ఇది టాక్సిక్ మూవీలో ఆమె క్యారెక్టర్ పేరు. ఇప్పుడు ఇదే పేరుతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

యశ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ ఆగస్టు 26న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కియారాతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe