మొన్న ఏపీ... ఇవాళ తెలంగాణ..! బీఆర్ఎస్ సభలో 'రప్పా రప్పా' డైలాగ్ పోస్టర్లు

Published on Jun 21, 2025 05:26 pm IST

పుష్పా మూవీ డైలాగ్ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. ఇటీవలే వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో 'రప్పా రప్పా' అనే డైలాగ్ తో కూడిన పోస్టర్ తెగ వైరల్ అయింది. అంతేకాదు ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా తెలంగాణలో కూడా ఇదే మాదిరి పోస్టర్లు కనిపించాయి.

1 / 5
<p>పుష్పా మూవీ డైలాగ్ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. జగన్ పల్నాడు పర్యటనలో పోస్టర్లు కనిపించటంతో…. ప్రధాన పార్టీల మధ్య పెద్ద డైలాగ్ వార్ నడుస్తోంది. పోస్టర్లు ప్రదర్శించిన వ్యక్తిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు సభలో కూడా పుష్ప డైలాగ్ పోస్టర్ దర్శనమిచ్చింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 05:26 pm IST

పుష్పా మూవీ డైలాగ్ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. జగన్ పల్నాడు పర్యటనలో పోస్టర్లు కనిపించటంతో…. ప్రధాన పార్టీల మధ్య పెద్ద డైలాగ్ వార్ నడుస్తోంది. పోస్టర్లు ప్రదర్శించిన వ్యక్తిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు సభలో కూడా పుష్ప డైలాగ్ పోస్టర్ దర్శనమిచ్చింది.

2 / 5
<div style="-webkit-text-stroke-width:0px;background-color:rgb(255, 255, 255);color:rgb(8, 8, 9);font-family:'Segoe UI Historic', 'Segoe UI', Helvetica, Arial, sans-serif;font-size:15px;font-style:normal;font-variant-caps:normal;font-variant-ligatures:normal;font-weight:400;letter-spacing:normal;margin:0px;orphans:2;overflow-wrap:break-word;text-align:start;text-decoration-color:initial;text-decoration-style:initial;text-decoration-thickness:initial;text-indent:0px;text-transform:none;white-space:pre-wrap;widows:2;word-spacing:0px;"><div style="font-family:inherit;text-align:start;">సంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ మంత్రి హరీశ్ రావ్ మాట్లాడారు.</div></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 05:26 pm IST

సంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ మంత్రి హరీశ్ రావ్ మాట్లాడారు.

3 / 5
<p>పుష్ప సినిమాలోని ‘రప్పా రప్పా’ అనే డైలాగ్ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు, అంతేకాదు 3.0 లోడింగ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్లు పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 05:26 pm IST

పుష్ప సినిమాలోని ‘రప్పా రప్పా’ అనే డైలాగ్ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు, అంతేకాదు 3.0 లోడింగ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్లు పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4 / 5
<div style="-webkit-text-stroke-width:0px;background-color:rgb(255, 255, 255);color:rgb(8, 8, 9);font-family:'Segoe UI Historic', 'Segoe UI', Helvetica, Arial, sans-serif;font-size:15px;font-style:normal;font-variant-caps:normal;font-variant-ligatures:normal;font-weight:400;letter-spacing:normal;margin:0.5em 0px 0px;orphans:2;overflow-wrap:break-word;text-align:start;text-decoration-color:initial;text-decoration-style:initial;text-decoration-thickness:initial;text-indent:0px;text-transform:none;white-space:pre-wrap;widows:2;word-spacing:0px;"><div style="font-family:inherit;text-align:start;">ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ…. “రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ.. పటాన్ చెరు, మేడ్చల్ వారికి ఇవ్వకపోవడం దారుణం. రెండు లక్షలమంది పైగా రైతులను అన్యాయం చేస్తూ.. అర్హులైన వారికి పించన్లకోత, అన్ని పథకాలలో కోతలు పెట్టి ఎగవేత పెట్టిన రేవంత్ రెడ్డిని విడిచేది లేదు. బీఆర్ఎస్ హాయంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డి హయాంలో విద్యుత్ కోతలు తప్పడం లేదు. రైతు బంధు ఎగవేత దారుణం, రైతులకు బాకీ పడ్డ పైసలు ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వాతలు పెడతరు” అంటూ విమర్శలు గుప్పించారు.</div></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 05:26 pm IST

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ…. “రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ.. పటాన్ చెరు, మేడ్చల్ వారికి ఇవ్వకపోవడం దారుణం. రెండు లక్షలమంది పైగా రైతులను అన్యాయం చేస్తూ.. అర్హులైన వారికి పించన్లకోత, అన్ని పథకాలలో కోతలు పెట్టి ఎగవేత పెట్టిన రేవంత్ రెడ్డిని విడిచేది లేదు. బీఆర్ఎస్ హాయంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డి హయాంలో విద్యుత్ కోతలు తప్పడం లేదు. రైతు బంధు ఎగవేత దారుణం, రైతులకు బాకీ పడ్డ పైసలు ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వాతలు పెడతరు” అంటూ విమర్శలు గుప్పించారు.

5 / 5
<div style="-webkit-text-stroke-width:0px;background-color:rgb(255, 255, 255);color:rgb(8, 8, 9);font-family:'Segoe UI Historic', 'Segoe UI', Helvetica, Arial, sans-serif;font-size:15px;font-style:normal;font-variant-caps:normal;font-variant-ligatures:normal;font-weight:400;letter-spacing:normal;margin:0.5em 0px 0px;orphans:2;overflow-wrap:break-word;text-align:start;text-decoration-color:initial;text-decoration-style:initial;text-decoration-thickness:initial;text-indent:0px;text-transform:none;white-space:pre-wrap;widows:2;word-spacing:0px;"><div style="font-family:inherit;text-align:start;">“రైతు భరోసా రాని రెండు లక్షల మంది రింగురోడ్డు ఎక్కి ఉద్యమిస్తే రేవంత్ రెడ్డి గుండెలు అదరాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువును తీస్తున్నాడు, బనకచర్ల ఏడుందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపించినందుకు ఓర్వలేక కౌశిక్ రెడ్డిని రాత్రికి రాత్రి అక్రమ కేసుల్లో ఇరికించారు. కేసీఆర్, కేటీఆర్ లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది” అని హరీశ్ రావ్ స్పష్టం చేశారు.</div></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 05:26 pm IST

“రైతు భరోసా రాని రెండు లక్షల మంది రింగురోడ్డు ఎక్కి ఉద్యమిస్తే రేవంత్ రెడ్డి గుండెలు అదరాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువును తీస్తున్నాడు, బనకచర్ల ఏడుందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపించినందుకు ఓర్వలేక కౌశిక్ రెడ్డిని రాత్రికి రాత్రి అక్రమ కేసుల్లో ఇరికించారు. కేసీఆర్, కేటీఆర్ లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది” అని హరీశ్ రావ్ స్పష్టం చేశారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!