జులై 11 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్, విజయవాడలో తాజా రేట్లు ఇలా..
జులై 11, శుక్రవారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి. దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.240 పెరిగి రూ. 98,583కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 90,239గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 98,439గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,23,300గా ఉంది.
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 90,245 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 98,445గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,23,200గా ఉంది.
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,247గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,447ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 12,160 ఉంది.
(REUTERS)
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 90,225 - రూ. 98,425గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 11,200గాను.. కేజీ వెండి రేటు రూ. 1,12,000గాను కొనసాగుతున్నాయి.
(arunkumar rao)
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,231గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,431గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 11,280 ఉంది.
E-Paper

