...
...
Next Story

Gold rates today : భారీగా తగ్గిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.25లక్షల దిగువకు!

అక్టోబర్​ 25, శనివారం దేశంలో బంగారం ధరలు మరింత భారీగా పడ్డాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1510 తగ్గి రూ. 1,24,533కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 25, 2025, 10:00:10 IST
Advertisement
<p>హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,019 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,389గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,73,200గా ఉంది.</p>

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,019 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,389గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,73,200గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,025 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,24,395గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,74,000గా ఉంది.

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,14,027గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,397ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,160 ఉంది.

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,14,005- రూ. 1,24,375గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 15,900గాను.. కేజీ వెండి రేటు రూ. 1,59,000గాను కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,14,011గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,381గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 17,260 ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe