'అన్నదాత సుఖీభవ' స్కీమ్ అప్డేట్ - రైతుల కోసం ప్రత్యేక 'ఫోన్ నెంబర్' వచ్చేసింది..! వివరాలివిగో

By Maheshwaram Mahendra Chary, Andhrapradesh
Published on Jul 04, 2025 10:19 am IST

అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. అర్హత సాధించని రైతులు అర్జీలను పెట్టుకోవచ్చని అధికారులు తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఓ హెల్ప్ లైన్ నెంబర్ (155251)ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

1 / 8
<p>ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. అయితే అనర్హులుగా ఉన్న వారి దరఖాస్తులను పరిశీలించి… మరికొందరికి కూడా వర్తింపజేసే అవకాశం ఉంది. ఇప్పుడు నమోదు చేసుకునే రైతులకు సంబంధించి…. అక్టోబర్ నెలతో పాటు 2026 జనవరి నెలల్లో రెండు విడతలుగా అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌ మొత్తాన్ని అందిస్తామని అధికారులు ఇటీవలే ప్రకటించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 04, 2025 10:19 am IST

ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. అయితే అనర్హులుగా ఉన్న వారి దరఖాస్తులను పరిశీలించి… మరికొందరికి కూడా వర్తింపజేసే అవకాశం ఉంది. ఇప్పుడు నమోదు చేసుకునే రైతులకు సంబంధించి…. అక్టోబర్ నెలతో పాటు 2026 జనవరి నెలల్లో రెండు విడతలుగా అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌ మొత్తాన్ని అందిస్తామని అధికారులు ఇటీవలే ప్రకటించారు.

2 / 8
<p>అనర్హులైన రైతులు అర్జీలను పెట్టుకోవచ్చని అధికారులు తాజాగా వెల్లడించారు. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు…. గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకుడు, లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. తగిన వివరాలతో ఫిర్యాదులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 04, 2025 10:19 am IST

అనర్హులైన రైతులు అర్జీలను పెట్టుకోవచ్చని అధికారులు తాజాగా వెల్లడించారు. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు…. గ్రామ వ్యవసాయ/ఉద్యాన సహాయకుడు, లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. తగిన వివరాలతో ఫిర్యాదులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

3 / 8
<div><p>ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే అర్హులైన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అర్హత లేని రైతుల విషయంలోనూ… అధికారులు క్లారిటీ ఇచ్చారు. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 04, 2025 10:19 am IST

ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే అర్హులైన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అర్హత లేని రైతుల విషయంలోనూ… అధికారులు క్లారిటీ ఇచ్చారు.

4 / 8
<p>అన్నదాత సుఖీభవ స్కీమ్ కు అర్హత సాధించని రైతుల కోసం ఏపీ సర్కార్… ప్రత్యేకంగా 155251 నంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి తగిన వివరాలు తెలుసుకోవచ్చని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు ఓ ప్రకటన ద్వారా వివరించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 04, 2025 10:19 am IST

అన్నదాత సుఖీభవ స్కీమ్ కు అర్హత సాధించని రైతుల కోసం ఏపీ సర్కార్… ప్రత్యేకంగా 155251 నంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి తగిన వివరాలు తెలుసుకోవచ్చని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు ఓ ప్రకటన ద్వారా వివరించారు.

5 / 8
<p>గ్రామాల్లోని రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదులు ఇస్తే…. అక్కడ సిబ్బంది పరిశీలించనున్నారు. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్ పోర్టల్‌లో ఎంట్రీ చేస్తారని అధికారులు వివరించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 04, 2025 10:19 am IST

గ్రామాల్లోని రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదులు ఇస్తే…. అక్కడ సిబ్బంది పరిశీలించనున్నారు. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్ పోర్టల్‌లో ఎంట్రీ చేస్తారని అధికారులు వివరించారు.

6 / 8
<div><p>అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా? మీరే సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ <a href="https://telugu.hindustantimes.com/photos/pm-kisan-19th-installment-how-to-check-if-the-money-is-credited-to-your-account-121740401916391.html" target="_blank">పీఎం కిసాన్ </a>వెబ్ సైట్ లో మీ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ <a href="https://annadathasukhibhava.ap.gov.in/" target="_blank">https://annadathasukhibhava.ap.gov.in/</a> పై క్లిక్ చేయండి. హోంపేజీలోని 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి. రైతు ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 'Search' ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ చూపిస్తుంది. స్టేటస్ 'Approved' అని ఉంటే అన్నదాత సుఖీభ పథకానికి అర్హులవుతారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 04, 2025 10:19 am IST

అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా? మీరే సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వెబ్ సైట్ లో మీ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ పై క్లిక్ చేయండి. హోంపేజీలోని 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి. రైతు ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 'Search' ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ చూపిస్తుంది. స్టేటస్ 'Approved' అని ఉంటే అన్నదాత సుఖీభ పథకానికి అర్హులవుతారు.

7 / 8
<p>సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు…. లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తాజాగా సూచించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 04, 2025 10:19 am IST

సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు…. లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తాజాగా సూచించారు.

8 / 8
<div><p>రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 04, 2025 10:19 am IST

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!