...
...
Next Story

ప్రపంచ క‌ప్‌తో హ‌ర్మ‌న్‌.. బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన‌.. హీరోయిన్ల రియాక్ష‌న్ వైర‌ల్‌.. ప్ర‌ణీత‌, అమైరా కామెంట్లు

మహిళల క్రికెట్లో దేశానికి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించింది హర్మన్ ప్రీత్ టీమ్. ఈ విజయంతో దేశమంతా ఉప్పొంగింది. ఇక ప్రపంచకప్ చేతికి అందిన తర్వాత అమ్మాయిల జోష్ మరింత పెరిగింది. కప్ తో ఫొటోలు తీసుకున్నారు. ఇందులో హర్మన్ ప్రీత్ ఫొటో తెగ వైరల్ గా మారింది.

Published on: Nov 4, 2025, 13:03:49 IST
Advertisement
<p>భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ పిక్ వైరల్ గా మారింది. ముఖ్యంగా టీషర్ట్ వెనకాల ‘‘క్రికెట్ కేవలం జెంటిల్మన్ గేమ్ కాదు అందరిదీ’’ అనే అర్థం వచ్చేలా ఉన్న కొటేషన్ అదిరిపోయింది. ఈ ఫొటోకు హీరోయిన్లు ప్రణీత సుభాష్, అమైరా దస్తూర్, క్రితి కర్బందా, ప్రీతిజింటా కామెంట్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే లైక్ చేసింది.  </p>

భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ పిక్ వైరల్ గా మారింది. ముఖ్యంగా టీషర్ట్ వెనకాల ‘‘క్రికెట్ కేవలం జెంటిల్మన్ గేమ్ కాదు అందరిదీ’’ అనే అర్థం వచ్చేలా ఉన్న కొటేషన్ అదిరిపోయింది. ఈ ఫొటోకు హీరోయిన్లు ప్రణీత సుభాష్, అమైరా దస్తూర్, క్రితి కర్బందా, ప్రీతిజింటా కామెంట్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే లైక్ చేసింది.

ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన‌, తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ తో కలిసి ఇలా పోజులిచ్చింది.

వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ తో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని చూస్తూ హర్మన్ ప్రీత్ మురిసిపోతోంది ఇలా.

తమ బెడ్ పై ప్రపంచకప్ ట్రోఫీతో జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన‌ ఇచ్చిన పోజు వైలర్ గా మారింది.

ఈ ఫొటోలో జెమీమా, స్మృతి మంధాన‌తో పాటు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ కూడా జాయిన్ అయ్యారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe