తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - వరుసగా 2 రోజులు సెలవులు..!

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jul 19, 2025 02:02 pm IST

తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరసుగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఎందుకంటే ఈనెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బోనాల సెలవును ప్రకటించింది. దీనికితోడు ముందురోజు ఆదివారం వచ్చింది. దీంతో వరసుగా 2 రోజులు హాలీ డేస్ రానున్నాయి.

1 / 6
<p>తెలంగాణ ఏర్పాటు తర్వాత బోనాల పండగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది కూడా తెలంగాణలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ప్రతి ఏటా బోనాల సందర్భంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నారు. అలానే ఈ ఏడాది జులై 21 సోమవారం నాడు బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 02:02 pm IST

తెలంగాణ ఏర్పాటు తర్వాత బోనాల పండగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది కూడా తెలంగాణలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ప్రతి ఏటా బోనాల సందర్భంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నారు. అలానే ఈ ఏడాది జులై 21 సోమవారం నాడు బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

2 / 6
<p>తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025 సెలవుల జాబితాలో బోనాలను హాల్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లో బోనాలను ఆప్షనల్‌ హాలీడే కాకుండా సాధారణ సెలవుగా ప్రకటించారు. అంటే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 02:02 pm IST

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025 సెలవుల జాబితాలో బోనాలను హాల్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లో బోనాలను ఆప్షనల్‌ హాలీడే కాకుండా సాధారణ సెలవుగా ప్రకటించారు. అంటే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

3 / 6
<p>మరోవైపు ఏపీలో మాత్రం జూలై 21న ఎలాంటి సెలవు లేదు. అక్కడి యాధావిథిగా పాఠశాలలు పని చేస్తాయి. కేవలం తెలంగాణలో మాత్రమే ఈ సెలవు ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 02:02 pm IST

మరోవైపు ఏపీలో మాత్రం జూలై 21న ఎలాంటి సెలవు లేదు. అక్కడి యాధావిథిగా పాఠశాలలు పని చేస్తాయి. కేవలం తెలంగాణలో మాత్రమే ఈ సెలవు ఉంది.

4 / 6
<p>తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరి గంతెసే వార్త వచ్చేసింది. వరసుగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. జూలై 21వ తేదీన బోనాల సెలవును ప్రభుత్వం ప్రకటించింది. పైగా రేపు సండే కూడా ఉండటంతో స్కూల్ మూతపడనున్నాయి.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 02:02 pm IST

తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరి గంతెసే వార్త వచ్చేసింది. వరసుగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. జూలై 21వ తేదీన బోనాల సెలవును ప్రభుత్వం ప్రకటించింది. పైగా రేపు సండే కూడా ఉండటంతో స్కూల్ మూతపడనున్నాయి.

5 / 6
<p>జులై 19 అంటే ఇవాళ (శనివారం) చాలా స్కూళ్లకు హాఫ్ డేనే ఉంది. దీంతో ఇవాళ మద్యాహ్నం నుంచే సెలవులు వచ్చినట్లు అయింది. తిరిగి జూలై 22వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 02:02 pm IST

జులై 19 అంటే ఇవాళ (శనివారం) చాలా స్కూళ్లకు హాఫ్ డేనే ఉంది. దీంతో ఇవాళ మద్యాహ్నం నుంచే సెలవులు వచ్చినట్లు అయింది. తిరిగి జూలై 22వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

6 / 6
<p>తెలంగాణ సర్కార్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 2025 ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్చిక సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 02:02 pm IST

తెలంగాణ సర్కార్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 2025 ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్చిక సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!