ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రోసిడింగ్ రాలేదా...? ఈ కొత్త అప్డేట్స్ తెలుసుకోండి

By Maheshwaram Mahendra Chary, Telangana, Warangal
Published on May 30, 2025 11:32 am IST

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పనులు పట్టాలెక్కాయి. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే లబ్ధిదారులకు ఎలాంటి వయోపరిమితి నిబంధన లేదని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అంతేకాకుండా జూన్ 6లోపు లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలు అందనున్నాయి.

1 / 7
<p>మరోవైపు రెండో విడత లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి కావొచ్చింది. చాలా గ్రామాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది. అయితే వీరిలో మెజార్టీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలు అందలేదు. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 am IST

మరోవైపు రెండో విడత లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి కావొచ్చింది. చాలా గ్రామాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది. అయితే వీరిలో మెజార్టీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలు అందలేదు.

2 / 7
<div><p><img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/1f4a0.svg" alt="💠">ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కూడా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. నిజానికి ఈ విషయంలో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వయోపరిమితి కారణంగా దరఖాస్తులను పక్కనపెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి స్పందిస్తూ…. లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదన్నారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 am IST

💠ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కూడా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. నిజానికి ఈ విషయంలో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వయోపరిమితి కారణంగా దరఖాస్తులను పక్కనపెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి స్పందిస్తూ…. లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదన్నారు.

3 / 7
<p>ఇందిరమ్మ ఇళస్కీమ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం…. కొద్ది నెలల కిందటే ప్రత్యేకంగా <a href="https://indirammaindlu.telangana.gov.in/" target="_blank">https://indirammaindlu.telangana.gov.in/</a> వెబ్ సైట్ ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులు, సమస్యలను స్వీకరిస్తోంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 am IST

ఇందిరమ్మ ఇళస్కీమ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం…. కొద్ది నెలల కిందటే ప్రత్యేకంగా https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులు, సమస్యలను స్వీకరిస్తోంది.

4 / 7
<p>బేస్మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 am IST

బేస్మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

5 / 7
<p>ప్రోసిడింగ్స్ కాపీల జారీలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. గురువారం వరంగల్ లో మాట్లాడిన ఆయన… ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా కలెక్టర్ల దగ్గర పెట్టుకోవడం సరికాదన్నారు. జూన్ 06 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 am IST

ప్రోసిడింగ్స్ కాపీల జారీలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. గురువారం వరంగల్ లో మాట్లాడిన ఆయన… ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా కలెక్టర్ల దగ్గర పెట్టుకోవడం సరికాదన్నారు. జూన్ 06 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

6 / 7
<div><p><a href="https://telugu.hindustantimes.com/topic/indiramma-housing-scheme" target="_blank">ఇండ్ల</a>నిర్మాణ ప‌నులు పూర్తయిన మేర‌కు ప్రతి సోమ‌వారం గృహ నిర్మాణ శాఖ నిధులను విడుదల చేస్తోంది. మ‌ధ్యవ‌ర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడ‌త‌ల్లో ల‌బ్దిదారుల‌కు నేరుగా వారి ఖాతాలోనే జ‌మ చేస్తున్నారు. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 am IST

ఇండ్లనిర్మాణ ప‌నులు పూర్తయిన మేర‌కు ప్రతి సోమ‌వారం గృహ నిర్మాణ శాఖ నిధులను విడుదల చేస్తోంది. మ‌ధ్యవ‌ర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడ‌త‌ల్లో ల‌బ్దిదారుల‌కు నేరుగా వారి ఖాతాలోనే జ‌మ చేస్తున్నారు.

7 / 7
<p>ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి, మరికొందరూ శ్లాబులు కూడా వేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 30, 2025 11:32 am IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి, మరికొందరూ శ్లాబులు కూడా వేశారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!