కొత్త రేషన్ కార్డుల పంపిణీ అప్డేట్ - లిస్ట్ లో మీ పేర్లు లేకపోతే ఇలా చేయండి

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jul 15, 2025 10:15 am IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కార్డు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. అర్హులు ఎప్పుడైనా మీసేవా ద్వారా దరఖాాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

1 / 8
<p>కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా… జూన్ నాటికి అఫ్రూవ్ వచ్చిన వాటికి పంపిణీ పత్రాలను అందజేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. వీరికి త్వరలోనే కార్డులను పంపిణీ చేస్తారు. కాబట్టి రేషన్ కార్డు రానివాళ్లు… మీసేవా ఆన్ లైన్ కేంద్రాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు,</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 15, 2025 10:15 am IST

కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా… జూన్ నాటికి అఫ్రూవ్ వచ్చిన వాటికి పంపిణీ పత్రాలను అందజేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. వీరికి త్వరలోనే కార్డులను పంపిణీ చేస్తారు. కాబట్టి రేషన్ కార్డు రానివాళ్లు… మీసేవా ఆన్ లైన్ కేంద్రాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు,

2 / 8
<p>కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లే వారు… అక్కడ అందుబాటులో ఉండే మీసేవా దరఖాస్తు ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డుతో పాటు నివాసపత్రాల(అడ్రస్ ఫ్రూప్ )ను సమర్పించాల్సి ఉంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 15, 2025 10:15 am IST

కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లే వారు… అక్కడ అందుబాటులో ఉండే మీసేవా దరఖాస్తు ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డుతో పాటు నివాసపత్రాల(అడ్రస్ ఫ్రూప్ )ను సమర్పించాల్సి ఉంటుంది.

3 / 8
<p>దరఖాస్తుదారుడి పత్రాలను పీడీఎఫ్ రూపంలో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలు లేకుండా కొత్త రేషన్ కార్డుతో పాటు పాత కార్డుల్లో మార్పులు చేసుకోవడానికి వీలు ఉండదు. సరైన పత్రాలు సమర్పించకుంటే… తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలను సమర్పించాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 15, 2025 10:15 am IST

దరఖాస్తుదారుడి పత్రాలను పీడీఎఫ్ రూపంలో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలు లేకుండా కొత్త రేషన్ కార్డుతో పాటు పాత కార్డుల్లో మార్పులు చేసుకోవడానికి వీలు ఉండదు. సరైన పత్రాలు సమర్పించకుంటే… తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలను సమర్పించాలి.

4 / 8
<p>అయితే రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 15, 2025 10:15 am IST

అయితే రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచిస్తున్నారు.

5 / 8
<p>ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. అదనంగా 95 లక్షల కొత్త కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాత, కొత్త కార్డులతో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 10 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 15, 2025 10:15 am IST

ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. అదనంగా 95 లక్షల కొత్త కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాత, కొత్త కార్డులతో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 10 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తోంది.

6 / 8
<p>పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్చుకునేందుకు కూడా మీసేవా అప్లికేషన్ ఫామ్ నింపాలి. అంతేకాకుండా చేర్చాల్సిన వారి ఆధార్ కార్డులు, ఇంటి చిరునామా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత… అధికారుల లాగిన్ కు చేరుతుంది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి… మీరు అర్హులైతే మీకు కార్డు మంజూరు చేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 15, 2025 10:15 am IST

పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్చుకునేందుకు కూడా మీసేవా అప్లికేషన్ ఫామ్ నింపాలి. అంతేకాకుండా చేర్చాల్సిన వారి ఆధార్ కార్డులు, ఇంటి చిరునామా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత… అధికారుల లాగిన్ కు చేరుతుంది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి… మీరు అర్హులైతే మీకు కార్డు మంజూరు చేస్తారు.

7 / 8
<p>రాష్ట్రవ్యాప్తంగా జూలై 13 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి అప్రూవ్ చేయనున్నారు. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నిన్నటి నుంచి కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 15, 2025 10:15 am IST

రాష్ట్రవ్యాప్తంగా జూలై 13 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి అప్రూవ్ చేయనున్నారు. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నిన్నటి నుంచి కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించారు.

8 / 8
<p>కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల పంపిణీ జరుగుతోంది. 3 లక్షలకుపైగా కార్డులను పంపిణీ చేస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 15, 2025 10:15 am IST

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల పంపిణీ జరుగుతోంది. 3 లక్షలకుపైగా కార్డులను పంపిణీ చేస్తోంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!