ఒకే ట్రిప్ లో నాసిక్, షిర్డీ దర్శనం - హైదరాబాద్ నుంచి IRCTC కొత్త టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలు
షిర్డీ వెళ్లే వారికోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఈనెల 25వ తేదీన అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి….
5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి.
(image from @SSSTShirdi 'X' Account)
5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి.
మూడో రోడు షిర్డీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్సోల్ స్టేషన్లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. చివరి రోజు ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
Day 01 - హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్(రైలు నెం. 17064 అజంతా ఎక్స్ప్రెస్) ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణంలో ఉంటారు.రెండో రోజు మార్నింగ్ 7:10 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిర్డీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలోని పలు ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.
షిర్డీ సాయి బాబా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ సిటీ నుంచి IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
(photo source @tstdcofficial twitter)
షిర్డీ సాయి బాబా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ సిటీ నుంచి IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 25 జూలై, 2025 తేదీన అందుబాటులో ఉంది.
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 8840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7470,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7450గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.
(image from @SSSTShirdi 'X' Account)
04027702407, 9701360701 మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
(Image Source @SSSTShirdi 'X')
ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. 'SAI SHIVAM'' పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
(image from @SSSTShirdi 'X' Account)
E-Paper

