హైదరాబాద్ టు కాణిపాకం, అరుణాచలం - ఈనెలలోనే జర్నీ, IRCTC కొత్త టూర్ ప్యాకేజీ వివరాలివే

Published on Jun 05, 2025 01:03 pm IST

కాణిపాకంతో పాటు అరుణాచలం చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఈ టూర్ ప్యాకేజీన్ జూన్ 12వ తేదీన అందుబాటులో ఉంది. ముఖ్యమైన వివరాలను పూర్తి కథనంలో చూడండి…..

1 / 7
<p>బ్రేక్ ఫాస్ట్ తర్వాత... అరుణాచలం బయల్దేరుతారు. హోటల్ కి చెకిన్ అవుతారు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. రాత్రికి తిరువన్నమలైలోనే బస చేస్తారు. మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... కాచిపురం బయల్దేరుతారు. కామాక్షి ఆలయం, ఏకాంబేశ్వర టెంపుల్ ను దర్శించుకుంటారు. అక్కడ్నుంచి చెంగల్ పట్టు రైల్వే స్టేష్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 03.35 గంటలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది. ఉదయం 7.50 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 01:03 pm IST

బ్రేక్ ఫాస్ట్ తర్వాత... అరుణాచలం బయల్దేరుతారు. హోటల్ కి చెకిన్ అవుతారు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. రాత్రికి తిరువన్నమలైలోనే బస చేస్తారు. మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... కాచిపురం బయల్దేరుతారు. కామాక్షి ఆలయం, ఏకాంబేశ్వర టెంపుల్ ను దర్శించుకుంటారు. అక్కడ్నుంచి చెంగల్ పట్టు రైల్వే స్టేష్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 03.35 గంటలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది. ఉదయం 7.50 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

2 / 7
<p>ఈ ప్యాకేజీ ధరలు చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో ట్విన్ షేరింగ్ కు రూ. 20,060, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15610గా ఉంది. స్టాండర్ట్ క్లాస్ లో అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13460, ట్విన్ షేరింగ్ కు రూ. 17910గా నిర్ణయించారు. జూన్ నుంచి సెప్టెంబర్ మాసం మధ్యలో ఈ ధరలు అమల్లో ఉంటాయి.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 01:03 pm IST

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో ట్విన్ షేరింగ్ కు రూ. 20,060, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15610గా ఉంది. స్టాండర్ట్ క్లాస్ లో అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13460, ట్విన్ షేరింగ్ కు రూ. 17910గా నిర్ణయించారు. జూన్ నుంచి సెప్టెంబర్ మాసం మధ్యలో ఈ ధరలు అమల్లో ఉంటాయి.

3 / 7
<p>ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. <a href="https://www.irctctourism.com/pacakage" target="_blank">https://www.irctctourism.com/pacakage</a> లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 01:03 pm IST

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com/pacakage లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

4 / 7
<p>షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్ 17653 ) నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 01:03 pm IST

షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్ 17653 ) నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.

5 / 7
<p>ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకంతో పాటు అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఈ ట్రిప్ జూన్ 12వ తేదీన అందుబాటులో ఉంది. ‘ ARUNACHALA MOKSHA YATRA’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 01:03 pm IST

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకంతో పాటు అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఈ ట్రిప్ జూన్ 12వ తేదీన అందుబాటులో ఉంది. ‘ ARUNACHALA MOKSHA YATRA’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

6 / 7
<div><div><p> తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం IRCTC టూరిజం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 5 రోజులు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి…</p></div></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 01:03 pm IST

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం IRCTC టూరిజం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 5 రోజులు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి…

7 / 7
<p>రెండో రోజు పుద్దిచేరి స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి చెకిన్ అవుతారు. Auroville, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి పుదిచేరిలోనే బస చేస్తారు.<br> </p>(image source Twitter) expand-icon View Photos in a new improved layout
Published on Jun 05, 2025 01:03 pm IST

రెండో రోజు పుద్దిచేరి స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి చెకిన్ అవుతారు. Auroville, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి పుదిచేరిలోనే బస చేస్తారు.

(image source Twitter)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!