
రెడ్ కలర్ సారీలో కార్తీక దీపం 2 సీరియల్ జ్యోత్స్న మెరిసిసోయింది. తన లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న పాత్రతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది గాయత్రి సింహాద్రి. సీరియల్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను గొప్పగా ప్లే చేస్తోంది.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఫస్ట్ లేడీ విలన్ గా అదరగొట్టిన జ్యోత్స్నలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. సూరజ్ తో పెళ్లి కోసం ఆమె మారినట్లు కనిపిస్తోంది.
తన పర్సనల్ లైఫ్ పరంగా చూసుకుంటే సోషల్ మీడియాలో గాయత్రి సింహాద్రి యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ పిక్స్ పోస్టు చేస్తూనే ఉంటుంది.
తాజాగా చీరలో ఉన్న ఆమె ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రియాక్షన్ వస్తోంది. బ్యూటీఫుల్, సింప్లీ సూపర్, మీ కోసమే సీరియల్ చూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}