కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారా..? అయితే మీకార్డు కోసం రెడీగా ఉండండి, తాజా అప్డేట్ ఇదే

Published on Jul 02, 2025 05:48 pm IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. జూలై 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం షురూ కానుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సర్కార్ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

1 / 7
<p>దరఖాస్తుదారుడు <a href="https://epds.telangana.gov.in/FoodSecurityAct/" target="_blank"><strong>https://epds.telangana.gov.in/FoodSecurityAct/</strong></a> వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి. హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై క్లి్క్ చేయండి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:48 pm IST

దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి. హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై క్లి్క్ చేయండి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

2 / 7
<p>తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. జూలై 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం షురూ కానుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:48 pm IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. జూలై 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం షురూ కానుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

3 / 7
<p>ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:48 pm IST

ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.

4 / 7
<p>రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. </p><div><p>ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:48 pm IST

రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.

5 / 7
<p>ఇప్పటికే మీసేవాతో పాటు ఆఫ్ లైన్ నూ దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. విచారణ తర్వాత… కొత్తగా కార్డులను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా పేర్లను కూడా జత చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన కార్డులను ముద్రిస్తున్న సర్కార్…. జూలై 14వ తేదీ నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:48 pm IST

ఇప్పటికే మీసేవాతో పాటు ఆఫ్ లైన్ నూ దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. విచారణ తర్వాత… కొత్తగా కార్డులను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా పేర్లను కూడా జత చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన కార్డులను ముద్రిస్తున్న సర్కార్…. జూలై 14వ తేదీ నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.

6 / 7
<p>స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే డిజైన్ ను ఖరారు చేసినప్పటికీ… ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:48 pm IST

స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే డిజైన్ ను ఖరారు చేసినప్పటికీ… ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.

7 / 7
<p> </p><p>తొలి విడతలో మొత్తం 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాల మేరకు తెలుస్తోంది. ఇందుకోసం అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందులో ఉన్న పేర్లకు సంబంధించిన కార్డులను ముందుగా అందజేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:48 pm IST

తొలి విడతలో మొత్తం 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాల మేరకు తెలుస్తోంది. ఇందుకోసం అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందులో ఉన్న పేర్లకు సంబంధించిన కార్డులను ముందుగా అందజేస్తారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!