రైతు భరోసా స్కీమ్ : కొత్త రైతులు వెంటనే ఇలా చేయండి - లేకుంటే డబ్బులు పడే ఛాన్స్ మిస్ అవుతారు..!

Published on Jun 19, 2025 11:39 am IST

తెలంగాణలో ‘రైతు భరోసా స్కీమ్’ నిధులు జమవుతున్నాయి. ఇప్పటికే ఎకరాల వారీగా రైతుల ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి. అయితే కొత్త రైతులు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు జూన్ 20వ తేదీతో పూర్తవుతుంది. ఈలోపే అప్లికేషన్ చేసుకుంటే.. వీరికి కూడా పంట పెట్టుబడి సాయం అందుతుంది.

1 / 7
<p>05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు కూడా… రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. అయితే వీరంతా జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. </p>(image source unsplash) expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 11:39 am IST

05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు కూడా… రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. అయితే వీరంతా జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

(image source unsplash)

2 / 7
<p>గతంలో రైతు భరోసా పొంది బ్యాంక్ ఖాతా మార్పిడి చేసుకోవాలనుకునే రైతులకు కూడా వ్యవసాయశాఖ మరో ఆప్షన్ ఇచ్చింది. వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా మార్పిడికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాలను ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ కూడా రేపటిలోపే పూర్తి చేసుకోవాలి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 11:39 am IST

గతంలో రైతు భరోసా పొంది బ్యాంక్ ఖాతా మార్పిడి చేసుకోవాలనుకునే రైతులకు కూడా వ్యవసాయశాఖ మరో ఆప్షన్ ఇచ్చింది. వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా మార్పిడికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పత్రాలను ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ కూడా రేపటిలోపే పూర్తి చేసుకోవాలి.

3 / 7
<p>కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది. జూన్ 20లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. </p>(image source .istockphoto.com) expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 11:39 am IST

కొత్త దరఖాస్తుదారులు…. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది. జూన్ 20లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

(image source .istockphoto.com)

4 / 7
<p>జూన్ 16వ తేదీ నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తున్నారు. అయితే కొత్తగా పట్టాదారు పుస్తకం వచ్చిన వాళ్లు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వ్యవసాయశాఖ కల్పించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 11:39 am IST

జూన్ 16వ తేదీ నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తున్నారు. అయితే కొత్తగా పట్టాదారు పుస్తకం వచ్చిన వాళ్లు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వ్యవసాయశాఖ కల్పించింది.

5 / 7
<p>జూన్ 20లోపు వచ్చిన కొత్త దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలిస్తారు. అర్హులను గుర్తించి… ప్రస్తుతం ఇస్తున్న విడత కిందనే డబ్బులను జమ చేస్తారు. కాబట్టి అర్హత ఉన్న రైతులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 11:39 am IST

జూన్ 20లోపు వచ్చిన కొత్త దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలిస్తారు. అర్హులను గుర్తించి… ప్రస్తుతం ఇస్తున్న విడత కిందనే డబ్బులను జమ చేస్తారు. కాబట్టి అర్హత ఉన్న రైతులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

6 / 7
<p>రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 11:39 am IST

రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.

7 / 7
<p>పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సీజన్ రావటంతో… ఈ స్కీమ్ కింద ఇచ్చే డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 19, 2025 11:39 am IST

పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సీజన్ రావటంతో… ఈ స్కీమ్ కింద ఇచ్చే డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!