టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్ - రేపే మాక్ సీట్ల కేటాయింపు, ఎలా చెక్ చేసుకోవాలంటే..?

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jul 12, 2025 03:19 pm IST

తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఫస్ట్ వెబ్ ఆప్షన్లు పూర్తి కాగా… రేపు(జూలై 13) మాక్ సీట్లను కేటాయించనున్నారు. ఆ తర్వాత మార్పు చేర్పులకు అవకాశం కల్పించి… జూలై 18వ తేదీన ఫైనల్ గా సీటును ఖరారు చేస్తారు.

1 / 7
<p>ఆ తర్వాత ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కల్పిస్తారు. అంటే జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను(తుది) కేటాయిస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 03:19 pm IST

ఆ తర్వాత ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కల్పిస్తారు. అంటే జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను(తుది) కేటాయిస్తారు.

2 / 7
<p>వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులకు… ఈసారి కొత్తగా మాక్ సీట్లను కేటాయించనున్నారు. ఈ మేరకు <a href="https://telugu.hindustantimes.com/career/tg-eapcet-2025-counselling-updates-web-options-will-be-available-from-july-6-121751694205347.html" target="_blank">కౌన్సెలింగ్ </a>ప్రక్రియలో ఉన్నత విద్యా మండలి మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు రేపు (జూలై 13) మాక్ సీట్ల కేటాయింపు ఉంటుంది.</p><p> </p>(image source istock.com) expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 03:19 pm IST

వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులకు… ఈసారి కొత్తగా మాక్ సీట్లను కేటాయించనున్నారు. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉన్నత విద్యా మండలి మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు రేపు (జూలై 13) మాక్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

(image source istock.com)

3 / 7
<div><p>ఈ సరికొత్త విధానంతో విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని టీజీ ఈఏపీసెట్ అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 03:19 pm IST

ఈ సరికొత్త విధానంతో విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని టీజీ ఈఏపీసెట్ అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది.

4 / 7
<p>ఈ మాక్ కౌన్సెలింగ్ విధానంలో భాగంగా విద్యార్థికి వచ్చిన ర్యాంక్… ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా మాక్‌ సీట్‌(ప్రాథమికంగా) అలాట్‌మెంట్‌ చేస్తారు. విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తారు. చివరగా ఫైనల్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు. <a href="https://tgeapcet.nic.in/default.aspx" target="_blank">https://tgeapcet.nic.in/default.aspx</a> వెబ్ సైట్ లోకి వెళ్లి మీ లాగిన్ వివరాలతో కూడా అప్డేట్ తెలుసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 03:19 pm IST

ఈ మాక్ కౌన్సెలింగ్ విధానంలో భాగంగా విద్యార్థికి వచ్చిన ర్యాంక్… ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా మాక్‌ సీట్‌(ప్రాథమికంగా) అలాట్‌మెంట్‌ చేస్తారు. విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తారు. చివరగా ఫైనల్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు. https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి మీ లాగిన్ వివరాలతో కూడా అప్డేట్ తెలుసుకోవచ్చు.

5 / 7
<p>జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు… జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 03:19 pm IST

జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు… జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

6 / 7
<p>టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 03:19 pm IST

టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.

7 / 7
<div><p>రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 12, 2025 03:19 pm IST

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!