'తల్లికి వందనం స్కీమ్' కొత్త అప్డేట్ - విద్యార్థి ఆధార్ తో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఇలా

By Maheshwaram Mahendra Chary, Andhrapradesh, Amaravati
Published on Jul 18, 2025 11:14 am IST

తల్లికి వందనం స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. ఇక విద్యార్థి ఆధార్ నెంబర్ తో కూడా స్టేటస్ చెక్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

1 / 8
<p>తల్లికి వందనం స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. డబ్బుల స్టేటస్ తెలుసుకునేందుకు సరికొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు తల్లి ఆధార్ నెంబర్ తో మాత్రమే తెలుసుకునే అవకాశం ఉండగా… తాజాగా విద్యార్థి ఆధార్ నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 am IST

తల్లికి వందనం స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. డబ్బుల స్టేటస్ తెలుసుకునేందుకు సరికొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు తల్లి ఆధార్ నెంబర్ తో మాత్రమే తెలుసుకునే అవకాశం ఉండగా… తాజాగా విద్యార్థి ఆధార్ నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది.

2 / 8
<div><p>అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 am IST

అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి.

3 / 8
<p>ఇప్పటి వరకు తల్లి / తండ్రి / సంరక్షకుల ఆధార్ తో తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకునే వారు. కొత్తగా అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోటానికి విద్యార్ధి ఆధార్ తో ఆప్షన్ ఇచ్చారు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 am IST

ఇప్పటి వరకు తల్లి / తండ్రి / సంరక్షకుల ఆధార్ తో తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకునే వారు. కొత్తగా అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోటానికి విద్యార్ధి ఆధార్ తో ఆప్షన్ ఇచ్చారు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి

4 / 8
<p>తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ లో భాగంగా ముందుగా ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి. ఇందులో జిల్లా, మండలం, క్లస్టర్ పేరు, లబ్ధిదారు పేరు వంటి వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత మీ అప్లికేషన్ వివరాలను కనిపిస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 am IST

తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ లో భాగంగా ముందుగా ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి. ఇందులో జిల్లా, మండలం, క్లస్టర్ పేరు, లబ్ధిదారు పేరు వంటి వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత మీ అప్లికేషన్ వివరాలను కనిపిస్తాయి.

5 / 8
<div><p>ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కీమ్ కింద సాయం అందిస్తారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 am IST

ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కీమ్ కింద సాయం అందిస్తారు.

6 / 8
<p>ఇక చివరల్లో పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది కనిపిస్తుంది. జమ కాకుండా ఉంటే కూడా ఆ వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఒకవేళ డబ్బులు జమ కాకపోతే… స్థానికంగా ఉన్న సచివాలయ అధికారులను సంప్రదించవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 am IST

ఇక చివరల్లో పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది కనిపిస్తుంది. జమ కాకుండా ఉంటే కూడా ఆ వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఒకవేళ డబ్బులు జమ కాకపోతే… స్థానికంగా ఉన్న సచివాలయ అధికారులను సంప్రదించవచ్చు.

7 / 8
<p> ముందుగా <a href="https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP" target="_blank">https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP</a> వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరం (2025- 26) ఎంచుకోవాలి. ఆపై విద్యార్థి ఆధార్ నెంబర్ (UID )ను ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. లింకింగ్ ఉన్న నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ను ఎంట్రీ చేస్తే….మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 am IST

ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరం (2025- 26) ఎంచుకోవాలి. ఆపై విద్యార్థి ఆధార్ నెంబర్ (UID )ను ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. లింకింగ్ ఉన్న నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ను ఎంట్రీ చేస్తే….మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.

8 / 8
<div><p>పది వేల ఆదాయం లోపు వున్న తెల్ల <a href="https://telugu.hindustantimes.com/photos/what-details-will-be-included-in-the-smart-ration-card-to-be-distributed-in-andhrapradesh-121751984460645.html" target="_blank">రేషన్ </a>కార్డుదారులకు, నెలకు 300 యూనిట్ల కరెంట్ బిల్లు దాటకుండా ఉండే కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. 75 శాతం అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని ధృవపత్రాలు, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు జమవుతాయి. ఇంట్లో ఫోర్ వీలర్ (ట్యాక్స్, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు) ఉంటే అనర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండొద్దు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా స్కీమ్ వర్తింపజేయరు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 am IST

పది వేల ఆదాయం లోపు వున్న తెల్ల రేషన్ కార్డుదారులకు, నెలకు 300 యూనిట్ల కరెంట్ బిల్లు దాటకుండా ఉండే కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. 75 శాతం అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని ధృవపత్రాలు, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు జమవుతాయి. ఇంట్లో ఫోర్ వీలర్ (ట్యాక్స్, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు) ఉంటే అనర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండొద్దు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా స్కీమ్ వర్తింపజేయరు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!