రూ. 20వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

Published on Jun 03, 2025 10:16 am IST

కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్న వారికి అలర్ట్​! ఇప్పుడు ఫోన్​ కొనాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మార్కెట్​లో రూ. 20వేల ధరలోపు లభిస్తున్న బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

1 / 5
<p>పోకో ఎక్స్​6 ప్రో- ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్​ ఉంటుంది. 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీపై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. ధర రూ. 19,999.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 03, 2025 10:16 am IST

పోకో ఎక్స్​6 ప్రో- ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్​ ఉంటుంది. 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీపై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. ధర రూ. 19,999.

2 / 5
<p>సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రో- ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్​ ఉంటుంది. 6.77 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్​లో 5ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉన్నాయి. ధర రూ. 18,999గా ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 03, 2025 10:16 am IST

సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రో- ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్​ ఉంటుంది. 6.77 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్​లో 5ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉన్నాయి. ధర రూ. 18,999గా ఉంది.

3 / 5
<p>ఒప్పో కే15 5జీ- 7000 ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​ ఇది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 4 చిప్​సెట్​ ఉంది. 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 5ంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉంది. ధర రూ. 17,999.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 03, 2025 10:16 am IST

ఒప్పో కే15 5జీ- 7000 ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​ ఇది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 4 చిప్​సెట్​ ఉంది. 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 5ంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉంది. ధర రూ. 17,999.

4 / 5
<p>శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​55 5జీ- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 ప్రాసెసర్​ ఉంది. 6.7 అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉండటం విశేషం. ధర రూ. 17,850.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 03, 2025 10:16 am IST

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​55 5జీ- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 ప్రాసెసర్​ ఉంది. 6.7 అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉండటం విశేషం. ధర రూ. 17,850.

5 / 5
<p>వివో వై100 5జీ- ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 900 ప్రాసెసర్​ ఉంటుంది. 6.38 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 64 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటాయి. 4500 ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్​ ధర సుమారు రూ. 17వేలు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 03, 2025 10:16 am IST

వివో వై100 5జీ- ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 900 ప్రాసెసర్​ ఉంటుంది. 6.38 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 64 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటాయి. 4500 ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్​ ధర సుమారు రూ. 17వేలు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!