కన్నప్ప హీరోయిన్ మొదటి తెలుగు సినిమా ఇదే.. ప్రీతి ముకుందన్ గ్లామర్ ఫొటోలు, ఫ్యామిలీ బ్రాక్‌గ్రౌండ్‌పై లుక్కేయండి!

By Chetupelli Sanjiv Kumar, Hyderabad
Published on Jun 26, 2025 02:46 pm IST

మంచు విష్ణు కన్నప్ప మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఇది వరకే ఒక తెలుగు సినిమా చేసింది. తమిళ అమ్మాయి అయిన ప్రీతి ముకుందన తెలుగు సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉంది ప్రీతి ముకుందన్. ఆ సినిమాలేంటో చూద్దాం.

1 / 7
<p>మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధు బాల వంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు.<br> </p>(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధు బాల వంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు.

(Instagram/Preity Mukhundhan )

2 / 7
<p>కన్నప్ప మూవీలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ చేసింది. అయితే, కన్నప్ప సినిమాకు ముందుగా కృతీ సనన్ చెల్లెలు నుపుర్ సనన్‌ను తీసుకున్నారు. కానీ, నుపుర్ సనన్ కన్నప్ప నుంచి అవుట్ అయి ప్రీతి ముకుందన్‌కు ఛాన్స్ వరించింది. <br> </p>(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

కన్నప్ప మూవీలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ చేసింది. అయితే, కన్నప్ప సినిమాకు ముందుగా కృతీ సనన్ చెల్లెలు నుపుర్ సనన్‌ను తీసుకున్నారు. కానీ, నుపుర్ సనన్ కన్నప్ప నుంచి అవుట్ అయి ప్రీతి ముకుందన్‌కు ఛాన్స్ వరించింది.

(Instagram/Preity Mukhundhan )

3 / 7
<p>తమిళ అమ్మాయి అయిన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ సినిమా కన్నప్ప కాదు. కన్నప్ప కంటే ముందుగానే శ్రీ విష్ణు కామెడీ హిట్ మూవీ ఓం భీమ్ బుష్‌తో తెలుగులో డెబ్యూ చేసింది ప్రీతి. కానీ, ఆమెకు మాత్రం పెద్దగా పేరు రాలేదు.<br> </p>(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

తమిళ అమ్మాయి అయిన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ సినిమా కన్నప్ప కాదు. కన్నప్ప కంటే ముందుగానే శ్రీ విష్ణు కామెడీ హిట్ మూవీ ఓం భీమ్ బుష్‌తో తెలుగులో డెబ్యూ చేసింది ప్రీతి. కానీ, ఆమెకు మాత్రం పెద్దగా పేరు రాలేదు.

(Instagram/Preity Mukhundhan )

4 / 7
<p>ప్రీతి ముకుందన్ కెరీర్‌లోనే మొదటి సినిమా ఓం భీమ్ బుష్ కాగా తమిళంలో స్టార్ అనే మూవీతో అక్కడ అరంగేట్రం చేసింది. ఇప్పుడు కన్నప్ప సినిమాపై ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. <br> </p>(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

ప్రీతి ముకుందన్ కెరీర్‌లోనే మొదటి సినిమా ఓం భీమ్ బుష్ కాగా తమిళంలో స్టార్ అనే మూవీతో అక్కడ అరంగేట్రం చేసింది. ఇప్పుడు కన్నప్ప సినిమాపై ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

(Instagram/Preity Mukhundhan )

5 / 7
<p>ప్రీతి ముకుందన్ మలయాళంలో మైనే ప్యార్ కియా, తమిళంలో ఇదయం మురళి అనే రెండు సినిమాలను లైన్‌లో పెట్టింది. ఇక ప్రీతి ముకుందన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళితే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్స్. <br> </p>(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

ప్రీతి ముకుందన్ మలయాళంలో మైనే ప్యార్ కియా, తమిళంలో ఇదయం మురళి అనే రెండు సినిమాలను లైన్‌లో పెట్టింది. ఇక ప్రీతి ముకుందన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళితే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్స్.

(Instagram/Preity Mukhundhan )

6 / 7
<p>తమిళనాడులోని తిరుచ్చిలో 2001 జూలై 30న జన్మించింది ప్రీతి ముకుందన్. 24 ఏళ్ల ప్రీతి ముకుందన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసింది. తిరుచ్చిలోని నేషనల్ ఇన్సి‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది ప్రీతి ముకుందన్.</p><p> </p>(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

తమిళనాడులోని తిరుచ్చిలో 2001 జూలై 30న జన్మించింది ప్రీతి ముకుందన్. 24 ఏళ్ల ప్రీతి ముకుందన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసింది. తిరుచ్చిలోని నేషనల్ ఇన్సి‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది ప్రీతి ముకుందన్.

(Instagram/Preity Mukhundhan )

7 / 7
<p>ఇప్పుడు కన్నప్ప సినిమాతోనే క్రేజ్ రావాలని ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్ సోషల్ మీడియాలో అదిరిపోయే గ్లామర్ షో చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది. <br> </p>(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

ఇప్పుడు కన్నప్ప సినిమాతోనే క్రేజ్ రావాలని ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్ సోషల్ మీడియాలో అదిరిపోయే గ్లామర్ షో చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది.

(Instagram/Preity Mukhundhan )

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!