తెలంగాణలోని రేషన్ షాపుల వద్ద జనం బారులు...! కారణాలెంటో తెలుసా

By Maheshwaram Mahendra Chary, Telangana, Andhrapradesh
Published on Jun 07, 2025 07:01 pm IST

తెలంగాణలోని రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం ఇస్తుండటంతో పోటెత్తుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. సర్వర్‌ డౌన్‌ సమస్యలతో వేలిముద్రల నమోదులో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో రేషన్ పంపిణీ ఆలస్యమవుతోంది.

1 / 6
<p>కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 7గంటల నుంచే షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. </p>(ఫైల్ ఫొటో) expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 07:01 pm IST

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 7గంటల నుంచే షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు.

(ఫైల్ ఫొటో)

2 / 6
<p>ఉదయం, సాయంత్రం సమయాల్లో బియ్యం పంపిణీ చేస్తున్న రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. మూడు నెలలకు సంబంధించి రేషన్ ఇవ్వటంతో పాటు పైగా సన్నబియ్యం కావడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఎగబడుతున్నారు.</p>(ఫైల్ ఫొటో) expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 07:01 pm IST

ఉదయం, సాయంత్రం సమయాల్లో బియ్యం పంపిణీ చేస్తున్న రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. మూడు నెలలకు సంబంధించి రేషన్ ఇవ్వటంతో పాటు పైగా సన్నబియ్యం కావడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఎగబడుతున్నారు.

(ఫైల్ ఫొటో)

3 / 6
<p>గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే… పట్టణ ప్రాంతాల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. సర్వర్‌ డౌన్‌ కావడంతో వేలిముద్రల నమోదులో జాప్యంతో పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో రేషన్ లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. </p>(ఫైల్ ఫొటో) expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 07:01 pm IST

గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే… పట్టణ ప్రాంతాల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. సర్వర్‌ డౌన్‌ కావడంతో వేలిముద్రల నమోదులో జాప్యంతో పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో రేషన్ లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు.

(ఫైల్ ఫొటో)

4 / 6
<p>తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. కాబట్టి మూడు నెలలకు సరిపడే రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ప్రతి మనిషిపై 18 కిలలో రేషన్ అందిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 07:01 pm IST

తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. కాబట్టి మూడు నెలలకు సరిపడే రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ప్రతి మనిషిపై 18 కిలలో రేషన్ అందిస్తున్నారు.

5 / 6
<p>తెలంగాణలోని రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం ఇస్తుండటంతో పోటెత్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 07:01 pm IST

తెలంగాణలోని రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం ఇస్తుండటంతో పోటెత్తున్నారు.

6 / 6
<p>కేంద్రం ఆదేశాల నేపథ్యంలో జూన్, జులై, ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 07:01 pm IST

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో జూన్, జులై, ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!