ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మీనాక్షి చౌదరి.. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ యోగా ఫొటోలు చూశారా?

By Chetupelli Sanjiv Kumar, Hyderabad
Published on Jun 30, 2025 01:04 pm IST

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ మీనాక్షి చౌదరి యోగా ఫొటోలతో సందడి చేసింది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీనాక్షి చౌదరి వేసిన యోగాసనాల ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మీనాక్షి చౌదరి యోగా ఫోటోలపై లుక్కేద్దాం.

1 / 9
<p>సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ ఒక్క మూవీ హిట్‌తో టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది మీనాక్షి చౌదరి.</p>(Instagram/Meenakshi Chaudhary ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ ఒక్క మూవీ హిట్‌తో టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది మీనాక్షి చౌదరి.

(Instagram/Meenakshi Chaudhary )

2 / 9
<p>సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనేక మూవీస్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంటున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో అదిరే హాట్ అందాలతో కవ్విస్తుంటుంది.</p>(Instagram/Meenakshi Chaudhary ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనేక మూవీస్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంటున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో అదిరే హాట్ అందాలతో కవ్విస్తుంటుంది.

(Instagram/Meenakshi Chaudhary )

3 / 9
<p>ఇటీవల ఇంటర్నేషనల్ యోగా డే 2025 సందర్భంగా యోగాసనాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది మీనాక్షి చౌదరి. వారం క్రితం జరిగిన ఈ ఈవెంట్‌లోని మీనాక్షి చౌదరి యోగా ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.</p>(Instagram/Meenakshi Chaudhary ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

ఇటీవల ఇంటర్నేషనల్ యోగా డే 2025 సందర్భంగా యోగాసనాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది మీనాక్షి చౌదరి. వారం క్రితం జరిగిన ఈ ఈవెంట్‌లోని మీనాక్షి చౌదరి యోగా ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Instagram/Meenakshi Chaudhary )

4 / 9
<p>సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మీనాక్షి చౌదరి పాల్గొంది. పలు పొలిటిషియన్స్‌తోపాటు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో యోగాసనాలు వేసి ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మీనాక్షి చౌదరి పాల్గొంది. పలు పొలిటిషియన్స్‌తోపాటు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో యోగాసనాలు వేసి ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి.

5 / 9
<p>రాజకీయ, సినీ ప్రముఖులతో కలిసి యోగా చేసిన మీనాక్షి చౌదరి వివిధ ఆసనాలు వేసింది. శ్వాసకు సంబంధించిన ఆసనంలో ఇలా మీనాక్షి చౌదరి కనిపించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

రాజకీయ, సినీ ప్రముఖులతో కలిసి యోగా చేసిన మీనాక్షి చౌదరి వివిధ ఆసనాలు వేసింది. శ్వాసకు సంబంధించిన ఆసనంలో ఇలా మీనాక్షి చౌదరి కనిపించింది.

6 / 9
<p>సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన యోగా డే కార్యక్రమంలో చేతులు స్ట్రెచ్ చేస్తూ వెనక్కి, ముందుకు కదుపుతూ మీనాక్షి చౌదరి ఇలా కనిపించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన యోగా డే కార్యక్రమంలో చేతులు స్ట్రెచ్ చేస్తూ వెనక్కి, ముందుకు కదుపుతూ మీనాక్షి చౌదరి ఇలా కనిపించింది.

7 / 9
<p>పరేడ్ గ్రౌండ్స్‌లోనే కాకుండా తన ఇంటి వద్ద కూడా యోగాసనాలు చేసి అట్రాక్ట్ చేసింది మీనాక్షి చౌదరి. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.</p>(Instagram/Meenakshi Chaudhary ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

పరేడ్ గ్రౌండ్స్‌లోనే కాకుండా తన ఇంటి వద్ద కూడా యోగాసనాలు చేసి అట్రాక్ట్ చేసింది మీనాక్షి చౌదరి. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

(Instagram/Meenakshi Chaudhary )

8 / 9
<p>పద్మాసనం వేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలా ధ్యానం చేస్తూ కనిపించింది. ఎలాంటి మేకప్ లేకుండా కూడా గ్లామర్‌గా కనిపించింది మీనాక్షి చౌదరి.</p>(Instagram/Meenakshi Chaudhary ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

పద్మాసనం వేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలా ధ్యానం చేస్తూ కనిపించింది. ఎలాంటి మేకప్ లేకుండా కూడా గ్లామర్‌గా కనిపించింది మీనాక్షి చౌదరి.

(Instagram/Meenakshi Chaudhary )

9 / 9
<p>శరీరాన్ని పలు విధాలుగా మలుస్తూ ఇలా సూర్య నమస్కారం చేసింది మీనాక్షి చౌదరి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ మీనాక్షి చౌదరి అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. </p>(Instagram/Meenakshi Chaudhary ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 30, 2025 01:04 pm IST

శరీరాన్ని పలు విధాలుగా మలుస్తూ ఇలా సూర్య నమస్కారం చేసింది మీనాక్షి చౌదరి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ మీనాక్షి చౌదరి అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

(Instagram/Meenakshi Chaudhary )

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!