మూడు వేరువేరు ఐపీఎల్​ టీమ్స్​ని ఫైనల్​కి తీసుకెళ్లిన వీరుడు! శ్రేయస్​ అయ్యర్​ లగ్జరీ లైఫ్​ చూస్తే షాక్​ అవుతారు..

Published on Jun 02, 2025 06:09 am IST

ఐపీఎల్​ 2025 రెండో క్వాలిఫయర్​లో ముంబై ఇండియన్స్​ ఓడిపోయింది! 200 పరుగులు చేసిన తర్వాత ఎంఐ ఓడిపోవడం టీమ్​ చరిత్రలో ఇదే తొలిసారి. పంజాబ్​ కింగ్స్​ గెలుపులో కీలక పాత్ర పోషించిన శ్రేయస్​ అయ్యర్​ ఇందుకు కారణం. ఇక ఇప్పుడు శ్రేయస్​ అయ్యర్​ నెట్​ వర్త్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

1 / 5
<p>మూడు వేరువేరు ఐపీఎల్​ టీమ్స్​ని ఫైనల్​కి తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి శ్రేయస్​ అయ్యర్​! 2020 ఐపీఎల్​ ఫైనల్​ ఆడిన దిల్లీ క్యాపిటల్స్​ సభ్యుల్లో ఐయ్యర్​ ఒకడు. ఇక 2024లో అయ్యర్​ కెప్టెన్సీలోనే కేకేఆర్​ ట్రోఫీ గెలిచింది. 2025లో ట్రోఫీకి అడుగు దూరంలో ఉంది.</p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Jun 02, 2025 06:09 am IST

మూడు వేరువేరు ఐపీఎల్​ టీమ్స్​ని ఫైనల్​కి తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి శ్రేయస్​ అయ్యర్​! 2020 ఐపీఎల్​ ఫైనల్​ ఆడిన దిల్లీ క్యాపిటల్స్​ సభ్యుల్లో ఐయ్యర్​ ఒకడు. ఇక 2024లో అయ్యర్​ కెప్టెన్సీలోనే కేకేఆర్​ ట్రోఫీ గెలిచింది. 2025లో ట్రోఫీకి అడుగు దూరంలో ఉంది.

(AP)

2 / 5
<p>శ్రేయస్​ అయ్యర్​ 2015 నుంచి ఐపీఎల్​ ఆడుతున్నాడు. 2018లో దిల్లీ తరఫున రూ. 7కోట్లకు ఆడాడు. 2022లో కోల్​కతా నైట్​ రైడర్స్​ అతడిని రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇక ఇప్పుడు ఐపీఎల్​ 2025 కోసం శ్రేయస్​ అయ్యర్​ని రూ. 26.75 కోట్లకు పంజాబ్​ తీసుకుంది.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Jun 02, 2025 06:09 am IST

శ్రేయస్​ అయ్యర్​ 2015 నుంచి ఐపీఎల్​ ఆడుతున్నాడు. 2018లో దిల్లీ తరఫున రూ. 7కోట్లకు ఆడాడు. 2022లో కోల్​కతా నైట్​ రైడర్స్​ అతడిని రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇక ఇప్పుడు ఐపీఎల్​ 2025 కోసం శ్రేయస్​ అయ్యర్​ని రూ. 26.75 కోట్లకు పంజాబ్​ తీసుకుంది.

(PTI)

3 / 5
<p>పలు మీడియా కథనాల ప్రకారం శ్రేయస్స్​ అయ్యర్​ నెట్​ వర్త్​ రూ. 60 కోట్ల నుంచి రూ. 70కోట్ల మధ్యలో ఉంటుంది.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Jun 02, 2025 06:09 am IST

పలు మీడియా కథనాల ప్రకారం శ్రేయస్స్​ అయ్యర్​ నెట్​ వర్త్​ రూ. 60 కోట్ల నుంచి రూ. 70కోట్ల మధ్యలో ఉంటుంది.

(PTI)

4 / 5
<p>అయ్యర్​కి ముంబైలోని లోధా వరల్డ్​ టవర్​లో 4 బీహెచ్​కే అపార్ట్​మెంట్​ ఉంది. దీని విలువ రూ. 11.85 కోట్ల వరకు ఉండొచ్చు. అంతేకాదు, ఐయ్యర్​కి మెర్సిడెస్​ బెంజ్​ జీ63 ఏఎంజీ, లంబొర్ఘిని హురికెన్​, ఆడీ ఎస్​5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి వీలువ రూ .6కోట్ల కన్నా ఎక్కువే.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Jun 02, 2025 06:09 am IST

అయ్యర్​కి ముంబైలోని లోధా వరల్డ్​ టవర్​లో 4 బీహెచ్​కే అపార్ట్​మెంట్​ ఉంది. దీని విలువ రూ. 11.85 కోట్ల వరకు ఉండొచ్చు. అంతేకాదు, ఐయ్యర్​కి మెర్సిడెస్​ బెంజ్​ జీ63 ఏఎంజీ, లంబొర్ఘిని హురికెన్​, ఆడీ ఎస్​5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి వీలువ రూ .6కోట్ల కన్నా ఎక్కువే.

(PTI)

5 / 5
<p>2022- 2023 వరకు శ్రేయస్​ అయ్యర్​ బీసీసీఐ గ్రేడ్​ బీ కాంట్రాక్ట్​లో ఉండేవాడు. ఆ సమయంలో వార్షికంగా రూ. 3కోట్లు అందేవి. 2024 ఫిబ్రవరిలో అతడి కాంట్రాక్ట్​ని రద్దు చేసింది. ఇక 2025-2025 లో అయ్యర్​కి గ్రేడ్​ బీ కాంట్రాక్ట్​ ఇచ్చింది బీసీసీఐ. పలు మీడియా కథనాల ప్రకారం గ్రేడ్​ బీలో ఉన్న ప్లేయర్లకు వార్షికంగా రూ. 3కోట్లు అందుతాయి.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Jun 02, 2025 06:09 am IST

2022- 2023 వరకు శ్రేయస్​ అయ్యర్​ బీసీసీఐ గ్రేడ్​ బీ కాంట్రాక్ట్​లో ఉండేవాడు. ఆ సమయంలో వార్షికంగా రూ. 3కోట్లు అందేవి. 2024 ఫిబ్రవరిలో అతడి కాంట్రాక్ట్​ని రద్దు చేసింది. ఇక 2025-2025 లో అయ్యర్​కి గ్రేడ్​ బీ కాంట్రాక్ట్​ ఇచ్చింది బీసీసీఐ. పలు మీడియా కథనాల ప్రకారం గ్రేడ్​ బీలో ఉన్న ప్లేయర్లకు వార్షికంగా రూ. 3కోట్లు అందుతాయి.

(PTI)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!