ఫొటోలు : ఏపీకి చేరుకున్న బిల్ గేట్స్ - సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు

Published on Feb 16, 2026 10:52 am IST

గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సోమవరం ఉదయం ఏపీకి చేరుకున్నారు. బిల్‌ గేట్స్‌కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సచివాలయంలో భేటీ అయ్యారు.

1 / 7
<p>గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ ఏపీకి చేరుకున్నారు. బిల్‌గేట్స్‌కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రులు ఘనస్వాగతం పలికారు. బిల్ గేట్స్ ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలికారు. వీరిద్దరి మధ్య నవ్వులు విరిశాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 16, 2026 10:52 am IST

గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ ఏపీకి చేరుకున్నారు. బిల్‌గేట్స్‌కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రులు ఘనస్వాగతం పలికారు. బిల్ గేట్స్ ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలికారు. వీరిద్దరి మధ్య నవ్వులు విరిశాయి.

2 / 7
<p>సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించిన ఫ్లైట్ ల్యాండింగ్ కు పొగమంచుతో ఇబ్బందిరాగా… కొద్దిసేపు ఆలస్యంగా దిగారు. అనంతరం ఆయన నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 16, 2026 10:52 am IST

సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించిన ఫ్లైట్ ల్యాండింగ్ కు పొగమంచుతో ఇబ్బందిరాగా… కొద్దిసేపు ఆలస్యంగా దిగారు. అనంతరం ఆయన నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు.

3 / 7
<p>బిల్‌గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు ఘనస్వాగతం పలికారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 16, 2026 10:52 am IST

బిల్‌గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు ఘనస్వాగతం పలికారు.

4 / 7
<p>బిల్ గేట్స్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 16, 2026 10:52 am IST

బిల్ గేట్స్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందించారు.

5 / 7
<p>సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఏపీలో గేట్స్ ఫౌండేషన్ చేపట్టిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు <a href="https://www.hindustantimes.com/telugu/andhra-pradesh/bill-gates-likely-to-visit-amaravati-in-ap-on-jan-18-and-meet-with-cm-chandrababu-261770223037387.html" target="_blank">బిల్ గేట్స్ </a>కు వివరించనున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 16, 2026 10:52 am IST

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఏపీలో గేట్స్ ఫౌండేషన్ చేపట్టిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు.

6 / 7
<div style="-webkit-tap-highlight-color:rgba(0, 0, 0, 0);-webkit-text-stroke-width:0px;background-color:rgb(255, 255, 255);color:rgb(0, 0, 0);font-family:'DM Sans', sans-serif;font-size:18px;font-style:normal;font-variant-caps:normal;font-variant-ligatures:normal;font-weight:400;letter-spacing:normal;list-style-type:none;margin:0px 0px 16px;orphans:2;outline:none;overflow-wrap:break-word;padding:0px;text-align:start;text-decoration:none;text-indent:0px;text-transform:none;white-space:normal;widows:2;word-spacing:0px;"><p>రాష్ట్రంలో <a href="https://www.hindustantimes.com/telugu/andhra-pradesh/multiple-engagements-awaiting-microsoft-founder-bill-gates-in-andhra-on-feb-16-261771117980470.html" target="_blank">గేట్స్ </a>ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Feb 16, 2026 10:52 am IST

రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

7 / 7
<div style="-webkit-tap-highlight-color:rgba(0, 0, 0, 0);-webkit-text-stroke-width:0px;background-color:rgb(255, 255, 255);color:rgb(0, 0, 0);font-family:'DM Sans', sans-serif;font-size:14px;font-style:normal;font-variant-caps:normal;font-variant-ligatures:normal;font-weight:400;letter-spacing:normal;list-style-type:none;margin:0px;orphans:2;outline:none;overflow-wrap:break-word;padding:0px;text-align:start;text-decoration:none;text-indent:0px;text-transform:none;white-space:normal;widows:2;word-spacing:0px;"><div style="-webkit-tap-highlight-color:rgba(0, 0, 0, 0);font-size:18px;list-style-type:none;margin:0px 0px 24px;outline:none;overflow-wrap:break-word;padding:0px;position:relative;text-decoration:none;"><p>అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలిస్తారు</p></div></div> expand-icon View Photos in a new improved layout
Published on Feb 16, 2026 10:52 am IST

అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలిస్తారు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!