ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ఉచితంగా ఇసుక‌ - కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ వారిదే...!

Published on Jun 11, 2025 05:43 pm IST

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణానికి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని రాష్ట్ర హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు. టోకెన్లకు సంబంధించి కూడా వివరాలను వెల్లడించారు.

1 / 7
<p>రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణానికి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ను జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 11, 2025 05:43 pm IST

రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణానికి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ను జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

2 / 7
<p>వ‌చ్చే నాలుగేళ్ల‌లో రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 20 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణానికి సంక‌ల్పించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను గ‌మ‌నించి…. రానున్న స్దానిక సంస్ధ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని మంత్రి ప్రజలను కోరారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 11, 2025 05:43 pm IST

వ‌చ్చే నాలుగేళ్ల‌లో రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 20 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణానికి సంక‌ల్పించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను గ‌మ‌నించి…. రానున్న స్దానిక సంస్ధ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని మంత్రి ప్రజలను కోరారు.

3 / 7
<p>ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ…. ములుగు నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్ల‌తో పాటు ఐటిడిఎ ప‌రిధి దృష్ట్యా మ‌రో 1500 ఇండ్లు మంజూరు చేశామ‌న్నారు. అయితే మంత్రి సీత‌క్క అభ్య‌ర్థ‌న‌ మేర‌కు మ‌రో 1000 ఇందిర‌మ్మ ఇళ్ల‌ను ప్ర‌త్యేకంగా మంజూరు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ల‌బ్దిదారులు మ‌రో 10-15 రోజుల్లో ఇళ్ల‌ నిర్మాణం ప్రారంభిస్తే ప్ర‌తి సోమ‌వారం వారికి నిధుల‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు. <br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 11, 2025 05:43 pm IST

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ…. ములుగు నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్ల‌తో పాటు ఐటిడిఎ ప‌రిధి దృష్ట్యా మ‌రో 1500 ఇండ్లు మంజూరు చేశామ‌న్నారు. అయితే మంత్రి సీత‌క్క అభ్య‌ర్థ‌న‌ మేర‌కు మ‌రో 1000 ఇందిర‌మ్మ ఇళ్ల‌ను ప్ర‌త్యేకంగా మంజూరు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ల‌బ్దిదారులు మ‌రో 10-15 రోజుల్లో ఇళ్ల‌ నిర్మాణం ప్రారంభిస్తే ప్ర‌తి సోమ‌వారం వారికి నిధుల‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు.

4 / 7
<p>భూభార‌తికి సంబంధించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగినా వారి భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌న్నారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌ని గుర్తు చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 11, 2025 05:43 pm IST

భూభార‌తికి సంబంధించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగినా వారి భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌న్నారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌ని గుర్తు చేశారు.

5 / 7
<p>ములుగు జిల్లా ములుగు మండ‌లంలోని ఇంచెర్ల గ్రామంలో బుధ‌వారం మంత్రి సీత‌క్క‌తో క‌లిసి ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను మంత్రి పొంగులేటి అంద‌జేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 11, 2025 05:43 pm IST

ములుగు జిల్లా ములుగు మండ‌లంలోని ఇంచెర్ల గ్రామంలో బుధ‌వారం మంత్రి సీత‌క్క‌తో క‌లిసి ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను మంత్రి పొంగులేటి అంద‌జేశారు.

6 / 7
<p>ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం అంటేనే ఇందిర‌మ్మ ఇళ్లు అని మంత్రి పొంగులేటి అభివ‌ర్ణించారు. గ‌తంలో 9 సంవ‌త్స‌రాల పాల‌న‌లో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం పేద‌ల‌కు 25.50 ల‌క్ష‌ల ఇళ్లు ఇచ్చింద‌ని గుర్తుచేశారు. త‌ర్వాత వ‌చ్చిన బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం రెండు ద‌ఫాలు రాజ్య‌మేలినా కేవ‌లం 92 వేల ఇండ్ల‌కు ఆమోదం తెలిపి, 60 వేల ఇండ్ల‌ను మాత్ర‌మే పూర్తిచేసింద‌ని… అందులో 30 వేలకు పైగా ఇళ్లు మొండిగోడ‌ల‌తో మిగిలిపోయాయ‌ని విమ‌ర్శించారు. క‌ట్టిన ఇళ్ల‌కుగాను కాంట్రాక్ట‌ర్ల‌కు కూడా డ‌బ్బు చెల్లించ‌లేద‌ని త‌ప్పుబ‌ట్టారు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 11, 2025 05:43 pm IST

ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం అంటేనే ఇందిర‌మ్మ ఇళ్లు అని మంత్రి పొంగులేటి అభివ‌ర్ణించారు. గ‌తంలో 9 సంవ‌త్స‌రాల పాల‌న‌లో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం పేద‌ల‌కు 25.50 ల‌క్ష‌ల ఇళ్లు ఇచ్చింద‌ని గుర్తుచేశారు. త‌ర్వాత వ‌చ్చిన బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం రెండు ద‌ఫాలు రాజ్య‌మేలినా కేవ‌లం 92 వేల ఇండ్ల‌కు ఆమోదం తెలిపి, 60 వేల ఇండ్ల‌ను మాత్ర‌మే పూర్తిచేసింద‌ని… అందులో 30 వేలకు పైగా ఇళ్లు మొండిగోడ‌ల‌తో మిగిలిపోయాయ‌ని విమ‌ర్శించారు. క‌ట్టిన ఇళ్ల‌కుగాను కాంట్రాక్ట‌ర్ల‌కు కూడా డ‌బ్బు చెల్లించ‌లేద‌ని త‌ప్పుబ‌ట్టారు.

7 / 7
<p>అదేవిధంగా ఈ ప్రాంతంలోని అట‌వీభూముల‌లో ఇంత‌వ‌ర‌కు చిన్న‌పాటి ఇంట్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌కు అక్క‌డే ఇందిర‌మ్మ ఇళ్లు క‌ట్టుకునే అవ‌కాశం క‌ల్పించాలంటూ అట‌వీ అధికారుల‌ను ఆదేశిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. అలాగే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు రాష్ట్రంలో చెంచుల‌కు ప్ర‌త్యేకంగా 10 వేల ఇళ్లు మంజూరు చేశామ‌ని తెలిపారు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 11, 2025 05:43 pm IST

అదేవిధంగా ఈ ప్రాంతంలోని అట‌వీభూముల‌లో ఇంత‌వ‌ర‌కు చిన్న‌పాటి ఇంట్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌కు అక్క‌డే ఇందిర‌మ్మ ఇళ్లు క‌ట్టుకునే అవ‌కాశం క‌ల్పించాలంటూ అట‌వీ అధికారుల‌ను ఆదేశిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. అలాగే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు రాష్ట్రంలో చెంచుల‌కు ప్ర‌త్యేకంగా 10 వేల ఇళ్లు మంజూరు చేశామ‌ని తెలిపారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!