నెలవారీ పింఛను పెంపు- వారందరికీ గుడ్​ న్యూస్​!

Published on Jun 21, 2025 12:52 pm IST

బిహార్​ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని పింఛనుదారులకు సీఎం నితీశ్​ కుమార్​ గుడ్​ న్యూస్​ ఇచ్చారు. పింఛనను పెంచుతున్నట్టు తెలిపారు.

1 / 5
<p>వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే నెలవారీ పింఛనను రూ. 400 నుంచి రూ. 1,110కి పెంచుతున్నట్టు నితీశ్​ కుమార్​ ప్రకటించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 12:52 pm IST

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే నెలవారీ పింఛనను రూ. 400 నుంచి రూ. 1,110కి పెంచుతున్నట్టు నితీశ్​ కుమార్​ ప్రకటించారు.

2 / 5
<p>ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర సామాజిక భద్రత పింఛను పథకం కింద 1,09,69,255 మంది లబ్ధిపొందనున్నట్టు నితీశ్​ కుమార్​ వివరించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 12:52 pm IST

ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర సామాజిక భద్రత పింఛను పథకం కింద 1,09,69,255 మంది లబ్ధిపొందనున్నట్టు నితీశ్​ కుమార్​ వివరించారు.

3 / 5
<p>"సామాజిక భద్రత పింఛను పథకం అమలయ్యే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇక నుంచి రూ.400కి బదులు రూ. 1,100 పెన్షన్​ లభిస్తుందని చెప్పడం నాకు సంతోషంగా ఉంది. జులై నుంచి లబ్ధిదారులకు ఇది అమల్లోకి వస్తుంది. ప్రతి నెల 10వ తేదీన లబ్ధిదారులందరి ఖాతాలో ఈ డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకుంటాను. 1 కోటి 9 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు ఇది సాయం చేస్తుంది," అని నితీశ్​ కుమార్​ ట్వీట్​ చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 12:52 pm IST

"సామాజిక భద్రత పింఛను పథకం అమలయ్యే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇక నుంచి రూ.400కి బదులు రూ. 1,100 పెన్షన్​ లభిస్తుందని చెప్పడం నాకు సంతోషంగా ఉంది. జులై నుంచి లబ్ధిదారులకు ఇది అమల్లోకి వస్తుంది. ప్రతి నెల 10వ తేదీన లబ్ధిదారులందరి ఖాతాలో ఈ డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకుంటాను. 1 కోటి 9 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు ఇది సాయం చేస్తుంది," అని నితీశ్​ కుమార్​ ట్వీట్​ చేశారు.

4 / 5
<p>ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిపై​ గెలిచేందుకు జేడీయూ- తన మిత్రపక్షం ఎన్డీఏ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.</p>(HT_PRINT) expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 12:52 pm IST

ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిపై​ గెలిచేందుకు జేడీయూ- తన మిత్రపక్షం ఎన్డీఏ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

(HT_PRINT)

5 / 5
<p>రాష్ట్రంలోని జిల్లా పరిషద్​ అధ్యక్షుల నెలవారీ అలొవెన్స్​ని ఇటీవలే రూ. 20వేల నుంచి రూ.30వేలకు చేశారు నితీస్​ కుమార్​. జెడ్​పీ ఉపాధ్యక్షుడి నెలవారీ అలొవెన్స్​ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచారు.</p>(Pappi Sharma ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 12:52 pm IST

రాష్ట్రంలోని జిల్లా పరిషద్​ అధ్యక్షుల నెలవారీ అలొవెన్స్​ని ఇటీవలే రూ. 20వేల నుంచి రూ.30వేలకు చేశారు నితీస్​ కుమార్​. జెడ్​పీ ఉపాధ్యక్షుడి నెలవారీ అలొవెన్స్​ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచారు.

(Pappi Sharma )

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!