కొనసాగుతున్న నిర్మాణ పనులు - లక్షకు పైగా 'ఇందిరమ్మ ఇండ్ల' గ్రౌండింగ్

Published on Jun 27, 2025 02:14 pm IST

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు లక్షకుపైగా ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. వీటికి సంబంధించి వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

1 / 8
<p> ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్ఎంసి) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాలలో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 02:14 pm IST

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్ఎంసి) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాలలో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయింది.

2 / 8
<p> ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్దిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నాం. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోని జమ చేస్తున్నారు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 02:14 pm IST

ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్దిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నాం. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోని జమ చేస్తున్నారు.

3 / 8
<p><img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/2705.svg" alt="✅">రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా… ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగింది. వీటిలో 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 02:14 pm IST

✅రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా… ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగింది. వీటిలో 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.

4 / 8
<p>రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు లక్షకుపైగా ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. వీటికి సంబంధించి వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. </p>(HT Telugu) expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 02:14 pm IST

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు లక్షకుపైగా ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. వీటికి సంబంధించి వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

(HT Telugu)

5 / 8
<p> బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1లక్ష25 వేలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1లక్ష75 వేలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 02:14 pm IST

బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1లక్ష25 వేలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1లక్ష75 వేలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు.

6 / 8
<p>వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగైన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 02:14 pm IST

వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగైన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది.

7 / 8
<p><img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/2705.svg" alt="✅">ఇండ్ల మంజూరు,గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి,భూపాలపల్లి,హనుమకొండ,వికారాబాద్, సిద్దిపేట,నారాయణపేట,జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు కాస్త వెనకబడి ఉంది. ఈ జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెట్టి… గ్రౌండింగ్ పనులపై దృష్టి పెట్టే దిశగా అధికారులు ఫోకస్ చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 02:14 pm IST

✅ఇండ్ల మంజూరు,గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి,భూపాలపల్లి,హనుమకొండ,వికారాబాద్, సిద్దిపేట,నారాయణపేట,జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు కాస్త వెనకబడి ఉంది. ఈ జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెట్టి… గ్రౌండింగ్ పనులపై దృష్టి పెట్టే దిశగా అధికారులు ఫోకస్ చేస్తున్నారు.

8 / 8
<p><img src="https://abs-0.twimg.com/emoji/v2/svg/2705.svg" alt="✅">మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 27, 2025 02:14 pm IST

✅మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!