...
...
Next Story

Oscars 2026 Red Carpet: ప్రియాంక నుంచి హాథవే వరకు.. ఈసారి ఆస్కార్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన స్టార్లు

Oscars 2026 Red Carpet: ఆస్కార్స్ 2026 రెడ్ కార్పెట్ పై హాలీవుడ్ స్టార్స్ మెరిసిపోయారు. ఈ వేడుక ఇండియన్ టైమ్ ప్రకారం సోమవారం (మార్చి 16) తెల్లవారుఝామున జరిగిన విషయం తెలిసిందే. ఈసారి బెస్ట్ డ్రెస్డ్ స్టార్లు ఎవరో చూడండి.

Published on: Mar 16, 2026, 11:18:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
<p>Priyanka Chopra: ప్రియాంకా చోప్రా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై ఇలా వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఆ డ్రెస్ కు మ్యాచింగ్ నెక్లెస్ తో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.</p>

Priyanka Chopra: ప్రియాంకా చోప్రా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై ఇలా వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఆ డ్రెస్ కు మ్యాచింగ్ నెక్లెస్ తో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Nicole Kidman: హాలీవుడ్ స్టార్ నటి నికోల్ కిడ్‌మన్ ఆస్కార్స్ 2026 రెడ్ కార్పెట్ పై ఇలా..

Anne Hathaway: మరో స్టార్ హీరోయిన్ ఆనె హాథవే ఇలా బ్లాక్ ఫ్లోరల్ డ్రెస్ లో మెరిసిపోయింది.

తిమోతీ చలమెట్, కైలీ జెన్నర్ ఆస్కార్స్ వేడుకలకు ఇలా వచ్చారు.

నటుడు పెడ్రో పాస్కల్ ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై వైట్ డ్రెస్ లో ఫొటోలకు పోజులిచ్చాడు.

నటుడు క్రిస్ ఇవాన్స్ స్టైలిష్ లుక్ లో ఇలా..

పాల్ మెస్కల్, గ్రేసీ అబ్రామ్స్ రెడ్ కార్పెట్ పై ఫొటోలకు పోజులిచ్చారు.

ఆస్కార్స్ 2026లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన మైఖేల్ బి. జోర్డాన్ ఇలా..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe