...
...
Next Story

Pooja Hegde: భారత్ గాలాలో మెరిసిన పూజా హెగ్డే.. గ్లామర్ డ్రెస్ లో అదిరే లుక్స్.. ఫొటోలు వైరల్

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్లామర్ డ్రెస్ లో అదిరిపోయింది. న్యూయార్క్ లో జరిగిన భారత్ బియాండ్ బోర్డర్స్ గ్రాండ్ గాలాలో మెరిసిపోయింది. గ్లామర్ షోతో హాట్ టాపిక్ గా మారింది. పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Published on: Aug 20, 2026, 14:31:32 IST
Advertisement
<p>టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది. హాట్ షోతో తెగ వైరల్ గా మారింది. </p>

టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది. హాట్ షోతో తెగ వైరల్ గా మారింది.

రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది పూజా హెగ్డే. న్యూయార్క్ ఈవెంట్ సందర్బంగా దిగిన ఫొటోలను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

భారత్ బియాండ్ బోర్డర్స్ గ్రాండ్ గాలా ఈవెంట్లో పూజా హెగ్డే అదరగొట్టింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పూజా హెగ్డే.. ఇప్పుడు ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతోంది.

తెలుగులో చివరగా ఆచార్య సినిమాలో హీరోయిన్ గా చేసింది పూజా. ప్రస్తుతం ఆమె చేతిలో శ్రీశ్రీ, కాంచన 4 సినిమాలున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe