
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇవాళ (ఆగస్టు 18) సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ తో హీట్ పెంచేసింది రాశీ ఖన్నా. ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో తెలుగు సినిమాలేవీ పెద్దగా లేవు. చివరగా ఆమె పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేసింది.
ఇప్పుడు ఎక్కువగా హిందీ ఇండస్ట్రీపైనే రాశీ ఖన్నా ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది.
అలాగే తమిళంలో రెండు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది రాశీ ఖన్నా. ఇటీవల సోషల్ మీడియాలో హాట్ పోజులతోనూ ట్రెండ్ అవుతోంది ఈ బ్యూటీ.