
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ట్రెడిషనల్ వేర్ లోకి మారిపోయింది. పండగ సందర్భంగా లంగావోణీలో మెరిసిపోయింది.
టీవీ షోలు, సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది రష్మీ గౌతమ్. సోషల్ మీడియాలోనూ ఈ భామ యాక్టివ్ గా ఉంటుంది.
ఇవాళ (సెప్టెంబర్ 4) శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంప్రదాయ పద్ధతిగా లంగావోణీలో కనిపించింది రష్మీ. తన ఇన్ స్టాలో ఈ పిక్స్ ను పోస్టు చేసింది.
‘‘ప్రపంచానికి ప్రేమించడం, జీవించడం, వదిలేయడం ఎలాగో నేర్పించిన ఆ మహానుభావుని జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటూ’’.. అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను రష్మీ షేర్ చేసింది.
ప్రస్తుతం టెలివిజన్ తెరపై జబర్దస్త్ షో యాంకర్ గా అదరగొడుతోంది రష్మీ.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}