
రెజీనా కసాండ్రా మరోసారి తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. ఆమె ఇవాళ (సెప్టెంబర్ 16) ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.
రెజీనా లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి. అతను అడిగిన ప్రశ్నలకు రెజీనా తన స్టైల్లో ఆన్సర్లు ఇచ్చింది.
ప్రశ్నలు, సమాధానాలు ఎలా ఉన్నా పోజులు మాత్రం అదుర్స్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా కసాండ్రా.. తెలుగులో శివ మనసులో శ్రుతి మూవీతో అడుగుపెట్టింది.
ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో రెజీనా బిజీగా ఉంది. నయనతార అమ్మవారిగా నటిస్తున్న మూకుతి అమ్మన్ 2 మూవీలో రెజీనా కీ రోల్ ప్లే చేస్తోంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}