రుహానీ శర్మ బోల్డ్ ఫొటోషూట్.. ఒంటిపై నూలిపోగు లేకుండా ఇలా.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న ఫొటోలు

By Hari Prasad S, Hyderabad
Published on Jun 20, 2025 09:16 pm IST

రుహానీ శర్మ చెలరేగిపోయింది. ఒంటిపై నూలిపోగు లేకుండా కేవలం ఓ కర్టెయిన్ అడ్డు పెట్టుకొని బోల్డ్ ఫొటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నాయి.

1 / 5
<p>రుహానీ గతేడాది లవ్ మీ అనే తెలుగు సినిమాలో నటించింది. ఇప్పుడు తమిళంలో మాస్క్ అనే సినిమా చేస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 09:16 pm IST

రుహానీ గతేడాది లవ్ మీ అనే తెలుగు సినిమాలో నటించింది. ఇప్పుడు తమిళంలో మాస్క్ అనే సినిమా చేస్తోంది.

2 / 5
<p>ఓ గోనె సంచిని అడ్డుపెట్టుకొని ఆమె చేసిన ఈ ఫొటోషూట్ చూసి కొందరు అభిమానులు కూడా కామెంట్స్ చేశారు. ఇది కొత్త ట్రెండా అంటూ ప్రశ్నించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 09:16 pm IST

ఓ గోనె సంచిని అడ్డుపెట్టుకొని ఆమె చేసిన ఈ ఫొటోషూట్ చూసి కొందరు అభిమానులు కూడా కామెంట్స్ చేశారు. ఇది కొత్త ట్రెండా అంటూ ప్రశ్నించారు.

3 / 5
<p>ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రుహానీ అందానికి ఫిదా అవుతున్నారు. ఫైర్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 09:16 pm IST

ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రుహానీ అందానికి ఫిదా అవుతున్నారు. ఫైర్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తున్నారు.

4 / 5
<p>ఎలాంటి క్యాప్షన్ లేకుండా శుక్రవారం (జూన్ 20) ఆమె ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 09:16 pm IST

ఎలాంటి క్యాప్షన్ లేకుండా శుక్రవారం (జూన్ 20) ఆమె ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

5 / 5
<p>టాలీవుడ్ నటి రుహానీ శర్మ మరోసారి బోల్ ఫొటోషూట్ తో రెచ్చిపోయింది. న్యూడ్‌గా ఆమె కెమెరాకు పోజులివ్వడం విశేషం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 09:16 pm IST

టాలీవుడ్ నటి రుహానీ శర్మ మరోసారి బోల్ ఫొటోషూట్ తో రెచ్చిపోయింది. న్యూడ్‌గా ఆమె కెమెరాకు పోజులివ్వడం విశేషం.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!