కాచిగూడ టు జోధ్‌పూర్ - డైలీ ట్రైన్ వచ్చేసింది, టైమింగ్స్ ఇలా

By Maheshwaram Mahendra Chary, Hyderabad, Telangana
Published on Jul 20, 2025 10:10 am IST

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. కాచిగూడ నుంచి రాజస్థాన్ లోని జోధ్‌పుర్‌కు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. జూలై 19వ తేదీన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ సూపర్‌ఫాస్ట్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

1 / 7
<p>హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి జోధ్‌పుర్‌లోని భగత్‌ కీ కోఠీ స్టేషన్‌ వరకు వెళ్లే ఈ రైలు వెళ్తుంది. వారంలో అన్ని రోజులు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఎప్పట్నుంచి ఈ డిమాండ్ తెరపైకి రాగా… వారి విజ్ఞప్తుల మేరకు ఈ రైలును రైల్వేశాఖ ప్రారంభించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 10:10 am IST

హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి జోధ్‌పుర్‌లోని భగత్‌ కీ కోఠీ స్టేషన్‌ వరకు వెళ్లే ఈ రైలు వెళ్తుంది. వారంలో అన్ని రోజులు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఎప్పట్నుంచి ఈ డిమాండ్ తెరపైకి రాగా… వారి విజ్ఞప్తుల మేరకు ఈ రైలును రైల్వేశాఖ ప్రారంభించింది.

2 / 7
<p>అధికారికంగా ఈ రైలు ఇవాళ ప్రారంభం కాగా.. జూలై 20 నుంచి ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ ప్రారంభం కానుంది. 17605 నెంబర్ గల ట్రైన్ కాచిగూడ నుండి రాత్రి 11:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:05 గంటలకు ఖాండ్వా చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇటార్సి, నర్మదాపురం, రాణి కమలపతి మీదుగా ఉదయం 4:00 గంటలకు ఉజ్జయిని చేరుకుంటుంది. ఇది అజ్మీర్ మార్గం ద్వారా రాత్రి 8:00 గంటలకు భగత్ కి కోఠి (జోధ్‌పూర్) చేరుకుంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 10:10 am IST

అధికారికంగా ఈ రైలు ఇవాళ ప్రారంభం కాగా.. జూలై 20 నుంచి ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ ప్రారంభం కానుంది. 17605 నెంబర్ గల ట్రైన్ కాచిగూడ నుండి రాత్రి 11:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:05 గంటలకు ఖాండ్వా చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇటార్సి, నర్మదాపురం, రాణి కమలపతి మీదుగా ఉదయం 4:00 గంటలకు ఉజ్జయిని చేరుకుంటుంది. ఇది అజ్మీర్ మార్గం ద్వారా రాత్రి 8:00 గంటలకు భగత్ కి కోఠి (జోధ్‌పూర్) చేరుకుంటుంది.

3 / 7
<p>ఇగ అక్కడ్నుంచి అంటే… 17606 నెంబర్ గల ట్రైన్ రాత్రి 10:30 గంటలకు భగత్ కి కోఠి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు ఉజ్జయినికి చేరుతుంది. రాత్రి 10:40 గంటలకు ఖాండ్వా చేరుకుంటుంది. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 3:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 10:10 am IST

ఇగ అక్కడ్నుంచి అంటే… 17606 నెంబర్ గల ట్రైన్ రాత్రి 10:30 గంటలకు భగత్ కి కోఠి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు ఉజ్జయినికి చేరుతుంది. రాత్రి 10:40 గంటలకు ఖాండ్వా చేరుకుంటుంది. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 3:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుతుంది.

4 / 7
<p>నిజానికి హైదరాబాద్ నగరంలో రాజస్థానీయులు చాలా మంది ఉంటారు. వీరు వాళ్ల సొంత రాష్ట్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ సమస్యపై దృష్టిపెట్టిన రైల్వే శాఖ….. నేరుగా జోద్ పూర్ కు ట్రైన్ ను నడపాలని నిర్ణయించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 10:10 am IST

నిజానికి హైదరాబాద్ నగరంలో రాజస్థానీయులు చాలా మంది ఉంటారు. వీరు వాళ్ల సొంత రాష్ట్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ సమస్యపై దృష్టిపెట్టిన రైల్వే శాఖ….. నేరుగా జోద్ పూర్ కు ట్రైన్ ను నడపాలని నిర్ణయించింది.

5 / 7
<p> ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. కాచిగూడ నుంచి చారిత్రక నగరం జోధ్‌పుర్‌కు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. జూలై 19వ తేదీన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ సూపర్‌ఫాస్ట్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 10:10 am IST

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. కాచిగూడ నుంచి చారిత్రక నగరం జోధ్‌పుర్‌కు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. జూలై 19వ తేదీన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ సూపర్‌ఫాస్ట్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

6 / 7
<p>ఈ డైలీ ఎక్స్ ప్రెస్ ట్రైన్…. కాచిగూడ నుండి ప్రారంభమై నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా స్టేషన్లల్లో ఆగుతుంది. అంతేకాకుండా ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలపతి, సంత్ హిర్దారం నగర్, సెహోర్, మక్సీ, ఉజ్జయిని, రత్లాం, జవ్రా, నేమ్‌డ్‌స, జవ్రా, మంద్రా, బిజయ్‌నగర్, నసీరాబాద్, అజ్మీర్, బీవార్, సోజత్ రోడ్, మార్వార్ జంక్షన్, పాలి మార్వార్, భగత్ కి కోఠి (జోధ్‌పూర్) స్టేషన్ కు చేరుతుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 10:10 am IST

ఈ డైలీ ఎక్స్ ప్రెస్ ట్రైన్…. కాచిగూడ నుండి ప్రారంభమై నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా స్టేషన్లల్లో ఆగుతుంది. అంతేకాకుండా ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలపతి, సంత్ హిర్దారం నగర్, సెహోర్, మక్సీ, ఉజ్జయిని, రత్లాం, జవ్రా, నేమ్‌డ్‌స, జవ్రా, మంద్రా, బిజయ్‌నగర్, నసీరాబాద్, అజ్మీర్, బీవార్, సోజత్ రోడ్, మార్వార్ జంక్షన్, పాలి మార్వార్, భగత్ కి కోఠి (జోధ్‌పూర్) స్టేషన్ కు చేరుతుంది.

7 / 7
<p>ఇందులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 2 ఏపీ, 3 ఏసీ, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 20, 2025 10:10 am IST

ఇందులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 2 ఏపీ, 3 ఏసీ, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!